Jump to content

kukatpally seat, serilingampally seat


sonykongara

Recommended Posts

శేరిలింగంపల్లి రెబెల్ అభ్యర్థి భిక్షపతి యాదవ్ గారు నామినేషన్ ఉపసంహరణ. మహాకూటమి అభ్యర్థి కి సంపూర్ణ మద్దతు!

Dsi-GTSUUAAbhU9.jpg
Link to comment
Share on other sites

  • Replies 254
  • Created
  • Last Reply
2 minutes ago, sonykongara said:

శేరిలింగంపల్లి రెబెల్ అభ్యర్థి భిక్షపతి యాదవ్ గారు నామినేషన్ ఉపసంహరణ. మహాకూటమి అభ్యర్థి కి సంపూర్ణ మద్దతు!

Dsi-GTSUUAAbhU9.jpg

@Godavari @Nandamuri Rulz dk shivakumar into action :no1:

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

శేరిలింగంపల్లి రెబెల్ అభ్యర్థి భిక్షపతి యాదవ్ గారు నామినేషన్ ఉపసంహరణ. మహాకూటమి అభ్యర్థి కి సంపూర్ణ మద్దతు!

Dsi-GTSUUAAbhU9.jpg

 :super:

Link to comment
Share on other sites

అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌
22-11-2018 10:19:01
 
636784787427289731.jpg
హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపధ్యంలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిని తప్పించేందుకు అహ్మద్‌పటేల్‌, జైరాం రమేష్‌, డీకే శివకుమార్‌, వీరప్పమొయిలీ తదితరులు రంగంలోకి దిగారు. వారు అసమ్మతి నేతల ఇంటికి నేరుగా వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. శేరలింగంపల్లి, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతల మంత్రాంగం ఫలించింది. నామినేషన్ల ఉపసంహరణకు భిక్షపతియాదవ్‌, జంగయ్యయాదవ్‌ అంగీకరించినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలో కూటమి అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డిని బలపరిచేలా మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా హైకమాండ్‌ బుజ్జగింపులతో అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు మెట్టుదిగినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

10 hours ago, sonykongara said:

శేరిలింగంపల్లి రెబెల్ అభ్యర్థి భిక్షపతి యాదవ్ గారు నామినేషన్ ఉపసంహరణ. మహాకూటమి అభ్యర్థి కి సంపూర్ణ మద్దతు!

Dsi-GTSUUAAbhU9.jpg

 

 

This photo is best example - how many hopes Congress have on Telangana after Rajasthan?

 

DK sHIVAKUMAR ni candidates selection time lo dimpi vunte..ee paatiki..Praja kutami 65-70 daggara vundedi

Better late than never..full funds support from AP & Karnataka....Repati meeting tho real war starts

Link to comment
Share on other sites

మొవ్వాకు భరోసా ఇచ్చిన చంద్రబాబు
22-11-2018 12:11:44
 
636784855430381070.jpg
  • రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం
హైదరాబాద్: పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం ఉంటుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మొవ్వా సత్యనారాయణకు భరోసా ఇచ్చారు. శేరిలింగంపల్లి టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడిన ఆయన రెబెల్‌గా నామినేషన్‌ వేశారు. నేపథ్యంలో మొవ్వాను బుధవారం చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు మొవ్వా తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర నాయకులు కడియాల సుబ్బారావు, శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేవీ సుబ్బారావు, త్రిమ్యాన్‌ కమిటీ సభ్యుడు ఉరిటి వెంకట్రావ్‌లున్నారు. కాగా, మొవ్వాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ ఉత్తర్వులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

Just now, ask678 said:

2014 lo jaffa batch election counting appudu Sakshi TV chusi adhe brama lo unnaru ga last minute varaku...ee batch kuda same emo TV9 and Namaste TG chustharu emo

 

Jaffas kante koncham better ee eellu….jaffas di maro prapancham asalu unbeatable allu aithe?

Link to comment
Share on other sites

 
 

శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ళ ఆనందప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ గారు మాట్లాడుతు అధిష్టానం ఆదేశాలు మేరకు నామినేషన్ ఉపసంహరించుకోవడం జరిగింది.#TDP

DslWSP3U8AE87ak.jpg
DslWS5mU4AAylQv.jpg
DslWTihUUAUpXTQ.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...