Jump to content

sonykongara

Members
  • Content Count

    64,505
  • Joined

  • Last visited

  • Days Won

    83

Everything posted by sonykongara

  1. ఎక్స్‌ప్రెస్‌‌వేకు ‘ఎన్నిక’ మెలిక 20-04-2019 02:17:14 రాజకీయ నిర్ణయం తీసుకోవాలి ఎన్నికలయ్యాక చూద్దాం లెండి ‘అనంత-రాజధాని’పై నాన్చుడు కీలక దశలోని ప్రాజెక్టుకు కొర్రీలు 10రోజుల ముందంతా అద్భుతం అంతలోనే మారిన కేంద్రం తీరు అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అనుసంధానించే అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను కేంద్రం నాన్చుతోంది. కీలకమైన అనుమతులు ఇచ్చే సమయంలోనే అసంబద్ధమైన కారణాలను తెర
  2. ఇంద్రకీలాద్రికి...ఆకుపచ్చసోయగం రూ.1.5 కోట్లతో మూడు దశల్లో పనులు ఘాట్‌ రోడ్డుకు కాలిబాట మార్గం అనుసంధానం న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి రాష్ట్ర రాజధానిలో కీలకమైన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిధిలో పచ్చదనం అభివృద్ధితో పాటు హెడ్‌వాటర్‌ వర్క్స్‌ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో కాలిబాట మార్గం రూ.1.5 కోట్లతో అభివృద్ధి చేసే పనుల తొలి దశ పూర్తయ్యింది. మూడు దశల్లో అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏడీసీ)కు అప్పగించింది. ఏడాదిగా హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో మూడు వరుసల్లో చదును చేశారు. దిగువ భాగంలో కొబ్బరి మొక్కల
  3. డెల్టా పండింది.. సీమ మురిసింది కృష్ణాడెల్టా కరవు తీర్చిన పట్టిసీమ లక్షలాది ఎకరాలకు సకాలంలో సాగునీరు రాయలసీమకు అందిన కృష్ణాజలాలు దశాబ్దాలుగా నిండని చెరువులకు పునర్జీవం సీమలో భూగర్భ జలాలూ మెరుగు బొమ్మరాజు దుర్గాప్రసాద్‌ ఈనాడు - అమరావతి పట్టిసీమా.. అదొక ప్రాజెక్టా..? అన్న వెటకారాలు విన్నాం.. కరెంటు ఖర్చు తప్పితే దక్కేదేముందన్న విమర్శలూ చూశాం.. ఈ వెటకారాలు.. ఎద్దేవాల మధ్యే.. ఒక అద్భుతం పూర్తయింది! చెక్కుచెదరని చంద్రబాబు సంకల్పం ముందర విమర్శలన్నీ వీగిపోయాయి. ఒక్క ఆలోచనతో.. డెల్టా మళ్లీ జలకళ సంతరించుకుంది సీమ చెరువులన్నీ జీవం పుంజుకున్నాయి!! ఇసుక మేటలు వ
  4. 5 ఏళ్లు.. ఐటీ 10 రెట్లు ‘లక్ష’ణంగా ఐటీ ఉపాధి! 2012-13లో రూ.1630 కోట్ల టర్నోవర్‌ 2017-18లో రూ.17,500 కోట్లు ఏపీలో ప్రత్యక్షంగా 50 వేలు, పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి రాబోయే అయిదేళ్లలో మరో లక్ష మందికి ఉద్యోగాలే లక్ష్యం కాకుమాను అమర్‌కుమార్‌ ఈనాడు వాణిజ్య విభాగం చంద్రబాబు.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించే పేరిది. కంపెనీల స్థాపనకు సానుకూల ప్రభుత్వ విధానాలు అమలు చేస్తూ, భూముల కేటాయింపుతో పాటు విద్యుత్తు, అధికవేగం బ్రాడ్‌బ్యాండ్‌ వంటి మౌలిక వసతులు, మెరుగైన సామాజిక వసతులు కల్పించడమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో దాదాపు 4 లక్షల మంది ఉపాధి పొందుతూ, ఏటా ర
  5. నవయుగ కంటైనర్‌ టెర్మినల్‌ రికార్డు 29-03-2019 02:51:51 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెల్లూరులోని నవయుగ కంటైనర్‌ టెర్మినల్‌ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టిఇయుల వస్తురవాణా సాధించి సరికొత్త మైలురాయిని చేరింది. ఎంవీ ఎస్‌ఎ్‌సఎస్‌ కచ్‌ నౌక ద్వారా ఈ రికార్డును సాధించినట్టు టెర్మినల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జితేంద్ర నిమ్మగడ్డ తెలిపారు. 2013-14లో 58,577 టిఇయుల వస్తురవాణాతో ప్రారంభమైన ఈ టెర్మినల్‌ ఐదేళ్ళ కాలంలో 9 రెట్లు వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. ఈ రికార్డును సాధించడం ద్వారా తూర్పు కోస్తాలో ఎన్‌సీటీ ఒక ట్రాన్షి్‌పమెంట్‌ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకు
  6. https://www.youtube.com/watch?v=P1N4rNi53Ns
  7. #Pattiseema రైతులకు వరం పట్టిసీమ
  8. చంద్రన్న భీమాతో బ్రతుకులకు ధీమా
  9. ఆధ్యాత్మికం.. పర్యాటకం.. ఇంద్ర వైభోగం! 13-03-2019 09:50:27 కనకదుర్గమ్మ అలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక కేంద్ర పర్యాటక శాఖకు రూ.75 కోట్లతో డీపీఆర్‌ ‘ప్రసాద్‌’ స్కీం కింద నిధుల విడుదలకు ప్రయత్నాలు ఇంద్రకీలాద్రిని ప్రపంచస్థాయి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా మరోఅడుగు ముందుకు పడింది. ఇందుకోసం సుమారు రూ.75 కోట్ల అంచనాలతో బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. దుర్గగుడి అధికారులు ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా డీపీఆర్‌ను తయారు చేయించారు. ఈ ప్రణాళికను రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ, రాష్ట్ర ప
×
×
  • Create New...