Jump to content

polavaram


Recommended Posts

ఇలాగైతే పూర్తయినట్టే!
31-12-2017 01:24:51
ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ప్రకారమైతే 2020 వరకు పోలవరం పనులు
ఒక నీటి సంవత్సరంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అసాధ్యం
ఏపీ నిపుణుల పెదవి విరుపు
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో కేంద్ర జలవనరుల మంత్రి త్వ శాఖ తన మాటను నెగ్గించుకునేందుకు తహతహలాడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
2 రోజుల క్రితం జల వనరుల శాఖ ఈఎన్‌సీకి అందిన నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) నివేదికను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూనే దాని డిజైన్‌లో భారీ మార్పులు సూచిస్తూ ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఇచ్చింది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌) పొడవును 150 మీటర్ల మేర పెంచడం ద్వారా.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ వ్యయాన్ని తగ్గించవచ్చని ఎన్‌హెచ్‌పీసీ పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ విధానాలను సూచించింది.
 
అయితే ఈ నివేదిక.. డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ(డీడీఆర్‌సీ) ఏడో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ఉంది. ఈ అంశాన్ని ఎన్‌హెచ్‌పీసీ కూడా అంగీకరించింది. దీంతో ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన కాఫర్‌ డ్యామ్‌ ప్రత్యామ్నాయ విధానాలను డీడీఆర్‌సీ అమోదిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం విషయంలో ఇటు రాష్ట్ర జల వనరుల శాఖ.. అటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఫిఫ్టీ - ఫిఫ్టీ తరహాలో ప్రధాన డ్యామ్‌తో అనుసంధానం చేస్తూ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలని ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ను ఇచ్చింది.
  
ఈ నివేదికను ఒక సలహాగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, డీడీఆర్‌సీ నిర్ణయం మాత్రమే చట్టబద్ధమైనదని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ సిద్ధంగా లేదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
 
వాస్తవానికి కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ అక్టోబరులోనే సిద్ధమైంది. పనులను ప్రారంభించే సమయంలో అప్పటి కేంద్ర జల వనరుల మం త్రిత్వ శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ నుంచి పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ ఎన్‌హెచ్‌పీసీని కేంద్రం ఆదేశించింది. దీంతో.. ఈ నెల 8న పోలవరం ప్రాజెక్టును ఎన్‌హెచ్‌పీసీ బృందం సందర్శించింది.
 
నివేదికలోని ముఖ్యాంశాలు
ఈ సీజన్‌లోనే స్పిల్‌వే, 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌డ్యామ్‌ను పూర్తి చేసి గోదావరి జలాలను మళ్లించడం సాధ్యం కాదు. అందువల్ల వచ్చే నీటి సీజన్‌లోగా స్పిల్‌వేను పూర్తి చేశాక.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై దృష్టి సారించాలి.
ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించకుండానే.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ ఎత్తును రివర్‌ బెడ్‌ లెవల్‌ దాకా పెంచి నిర్మించాలి. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ కాఫర్‌ డ్యామ్‌లానే పనిచేస్తుంది. ఈ సీజన్‌లో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను నిర్మించాలి. రివర్‌ బెడ్‌ దాకా ఈసీఆర్‌ఎఫ్ ను నిర్మించాక ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి.
ఫౌండేషన్‌ ట్రీట్‌మెంట్‌తోసహా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను వచ్చే నీటి సంవత్సంలోగా చేపట్టాలి. స్పిల్‌వే, ఇతర అనుబంధ పనులు పూర్తయ్యాక.. ప్రత్యామ్నాయ పద్ధతిలో గోదావరి జలాలను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో 20 నుంచి 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాల్సిన అవసరం ఉండదు.
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పొడవును 150 మీటర్లు పెంచి, దానితో అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ను సమ్మిళితం చేయాలి.
25 ఏళ్ల వరదను పరిగణనలోకి తీసుకుంటే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 40 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సరిపోతుంది. వందేళ్ల వరదను పరిగణలోకి తీసుకుంటే.. 35 మీటర్ల ఎత్తు కూడా సరిపోతుంది.
కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో సవరణలను అమలు చేయడం కాంట్రాక్టర్‌ సామర్థ్యంపైనా ఆధారపడి ఉంటుంది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు ఫౌండేషన్‌ ట్రీట్‌మెంట్‌తోపాటు మట్టి పనులు వేగవంతంగా ఈ నీటి సంవత్సరంలోనే పూర్తి చేసే సామర్థ్యం కాంట్రాక్టరుకు ఉండాలి.
నివేదికపై నిపుణుల అభిప్రాయం..
కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 41 మీటర్లు ఉంటేనే 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహ వేగాన్ని తట్టుకోగలదు.
డ్యామ్‌ను 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ వేగానికి తగ్గట్టుగా నిర్మిస్తున్నాం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగాన్ని పెంచాలంటే.. ఎగువున, దిగువున కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి నేలలో చిత్తడి లేకుండా చూడాల్సి ఉంటుంది.
ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ప్రకారం పనులు చేయాలంటే ప్రాజెక్టు నిర్మాణం 2020 వరకు సాగుతూనే ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చట్టబద్ధత కలిగిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ చేసిన సిఫారసులే అంతిమం. ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన నివేదిక ఒక సలహాగానే ఉపయోగపడుతుంది. ఇలాంటి నివేదిక వల్ల సమయం వృథా.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
5 hours ago, sonykongara said:

ఇలాగైతే పూర్తయినట్టే!
31-12-2017 01:24:51
ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ప్రకారమైతే 2020 వరకు పోలవరం పనులు
ఒక నీటి సంవత్సరంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అసాధ్యం
ఏపీ నిపుణుల పెదవి విరుపు
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో కేంద్ర జలవనరుల మంత్రి త్వ శాఖ తన మాటను నెగ్గించుకునేందుకు తహతహలాడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
2 రోజుల క్రితం జల వనరుల శాఖ ఈఎన్‌సీకి అందిన నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) నివేదికను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూనే దాని డిజైన్‌లో భారీ మార్పులు సూచిస్తూ ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఇచ్చింది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌) పొడవును 150 మీటర్ల మేర పెంచడం ద్వారా.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ వ్యయాన్ని తగ్గించవచ్చని ఎన్‌హెచ్‌పీసీ పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ విధానాలను సూచించింది.
 
అయితే ఈ నివేదిక.. డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ(డీడీఆర్‌సీ) ఏడో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ఉంది. ఈ అంశాన్ని ఎన్‌హెచ్‌పీసీ కూడా అంగీకరించింది. దీంతో ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన కాఫర్‌ డ్యామ్‌ ప్రత్యామ్నాయ విధానాలను డీడీఆర్‌సీ అమోదిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం విషయంలో ఇటు రాష్ట్ర జల వనరుల శాఖ.. అటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఫిఫ్టీ - ఫిఫ్టీ తరహాలో ప్రధాన డ్యామ్‌తో అనుసంధానం చేస్తూ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలని ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ను ఇచ్చింది.
  
ఈ నివేదికను ఒక సలహాగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, డీడీఆర్‌సీ నిర్ణయం మాత్రమే చట్టబద్ధమైనదని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ సిద్ధంగా లేదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
 
వాస్తవానికి కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ అక్టోబరులోనే సిద్ధమైంది. పనులను ప్రారంభించే సమయంలో అప్పటి కేంద్ర జల వనరుల మం త్రిత్వ శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ నుంచి పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ ఎన్‌హెచ్‌పీసీని కేంద్రం ఆదేశించింది. దీంతో.. ఈ నెల 8న పోలవరం ప్రాజెక్టును ఎన్‌హెచ్‌పీసీ బృందం సందర్శించింది.
 
నివేదికలోని ముఖ్యాంశాలు
ఈ సీజన్‌లోనే స్పిల్‌వే, 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌డ్యామ్‌ను పూర్తి చేసి గోదావరి జలాలను మళ్లించడం సాధ్యం కాదు. అందువల్ల వచ్చే నీటి సీజన్‌లోగా స్పిల్‌వేను పూర్తి చేశాక.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై దృష్టి సారించాలి.
ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించకుండానే.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ ఎత్తును రివర్‌ బెడ్‌ లెవల్‌ దాకా పెంచి నిర్మించాలి. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ కాఫర్‌ డ్యామ్‌లానే పనిచేస్తుంది. ఈ సీజన్‌లో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను నిర్మించాలి. రివర్‌ బెడ్‌ దాకా ఈసీఆర్‌ఎఫ్ ను నిర్మించాక ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి.
ఫౌండేషన్‌ ట్రీట్‌మెంట్‌తోసహా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను వచ్చే నీటి సంవత్సంలోగా చేపట్టాలి. స్పిల్‌వే, ఇతర అనుబంధ పనులు పూర్తయ్యాక.. ప్రత్యామ్నాయ పద్ధతిలో గోదావరి జలాలను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో 20 నుంచి 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాల్సిన అవసరం ఉండదు.
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పొడవును 150 మీటర్లు పెంచి, దానితో అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ను సమ్మిళితం చేయాలి.
25 ఏళ్ల వరదను పరిగణనలోకి తీసుకుంటే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 40 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సరిపోతుంది. వందేళ్ల వరదను పరిగణలోకి తీసుకుంటే.. 35 మీటర్ల ఎత్తు కూడా సరిపోతుంది.
కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో సవరణలను అమలు చేయడం కాంట్రాక్టర్‌ సామర్థ్యంపైనా ఆధారపడి ఉంటుంది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు ఫౌండేషన్‌ ట్రీట్‌మెంట్‌తోపాటు మట్టి పనులు వేగవంతంగా ఈ నీటి సంవత్సరంలోనే పూర్తి చేసే సామర్థ్యం కాంట్రాక్టరుకు ఉండాలి.
నివేదికపై నిపుణుల అభిప్రాయం..
కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 41 మీటర్లు ఉంటేనే 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహ వేగాన్ని తట్టుకోగలదు.
డ్యామ్‌ను 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ వేగానికి తగ్గట్టుగా నిర్మిస్తున్నాం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగాన్ని పెంచాలంటే.. ఎగువున, దిగువున కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి నేలలో చిత్తడి లేకుండా చూడాల్సి ఉంటుంది.
ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ప్రకారం పనులు చేయాలంటే ప్రాజెక్టు నిర్మాణం 2020 వరకు సాగుతూనే ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చట్టబద్ధత కలిగిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ చేసిన సిఫారసులే అంతిమం. ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన నివేదిక ఒక సలహాగానే ఉపయోగపడుతుంది. ఇలాంటి నివేదిక వల్ల సమయం వృథా.

Eela picha pizza hut lo etta sollu edavalu eelu cheyaru chesevalani  cheyya nivvaru :kick:

Link to comment
Share on other sites

నాకు కావాల్సింది పోలవరం!
02-01-2018 02:13:12

కాంట్రాక్టర్‌, డిజైన్‌ ఏదన్నది కాదు
రేపో, ఎల్లుండో గడ్కరీతో మాట్లాడతా
ప్రతీ ప్రాజెక్టూ పరీక్షలా మారింది
ఒక్కరి వల్లే అవి ఆగిపోతున్నాయి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం
అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు పూర్తికావడమే. కాంట్రాక్టరు ఎవరు? టెక్నికల్‌గా ఏంటి? అప్పర్‌ కాఫర్‌ డ్యాం ఉంటుందా? లేదా? ఇవన్నీ అనవసరం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రానికి చాలా ప్రాజెక్టులు ఉండొచ్చని... రాష్ట్రానికి జీవనాడి ఒక్క పోలవరం ప్రాజెక్టేనని చెప్పారు. దీనిపై రేపో, ఎల్లుండో కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడతానని చెప్పారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... పోలవరంలో అప్పర్‌ కాఫర్‌ డ్యాం వద్దని కేంద్ర నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందట కదా? అని ప్రశ్నించగా... ‘‘అప్పర్‌ కాఫర్‌ డ్యాం సగం కడితే సరిపోతుందని, లోయర్‌ కాఫర్‌ డ్యాం పూర్తిచేసి ప్రధాన డ్యామ్‌కు వెళ్తే చాలని... రెండు, మూడు ఆప్షన్లు సూచిస్తున్నారు. కాఫర్‌డ్యాం లేకుంటే నీళ్లను తోడేందుకు చాలా ఖర్చు అవుతుంది. టెక్నికల్‌ డిజైన్లు ఎలా ఉండాలన్నది కేంద్రం ఇష్టం. మాకు ప్రాజెక్టు పూర్తి కావడమే ముఖ్యం’’ అని చంద్రబాబు వివరించారు. గడ్కరీ కొత్తగా ఈ శాఖ బాధ్యతలు చేపట్టారని... ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పని పరిస్థితిని ఆయనకూడా బాగానే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాజెక్టుకోసం 99.9శాతం మంది కలిసొస్తే ఒక్కరు వివాదాస్పదం చేస్తున్నారని, దీంతో మొత్తం ప్రాజెక్టు ఆగిపోతోందని ఆక్రోశించారు. ప్రతి ప్రాజెక్టు తమకు అగ్నిపరీక్షలాగే తయారైందన్నారు. ఇవన్నీ రాజకీయ కేసులేనా? అని ప్రశ్నించగా... ‘‘ఎక్కువ రాజకీయ కేసులే. కొందరు అత్యాశకు వెళ్లి కూడా కేసులు వేస్తారు. సమాజంలో అంతా బాగుంటే ఓర్వలేనివారు, అత్యాశపరులు కొందరుంటారు. కొత్త సంవత్సరంలోనైనా అందరికోసం కలిసి రావాలి’’ అని హితవు పలికారు.
 
ఒత్తిడితో పని చేయించలేం
అధికారులపై ఒత్తిడి చేసి పనిచేయించలేమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘అధికారులు హైదరాబాద్‌ నుంచి రావడం లేదని అంటున్నారు. అక్కడ మంచి సౌకర్యాలు, కుటుంబ అవసరాలు ఉండడంతో కొంతమంది రావడం లేదు. డిసెంబరు 31వ తేదీ రాత్రి భవానీ ఐల్యాండ్‌, ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర డిన్నర్‌ చేశాం. అంతకంటే బెస్ట్‌ ప్లేస్‌ ఎక్కడుంది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు పెరిగితే అంతా అమరావతికి వస్తారని... ఆ రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.

Link to comment
Share on other sites

ప్రతిపాదనలు రెండు 
ఎగువ కాఫర్‌ డ్యాంకు 5 తరహాల్లో ఎలైన్‌మెంటు 
ప్రతిపాదించిన ఎన్‌హెచ్‌పీసీ 2019కి ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళిక 
ఆకృతుల కమిటీ నిర్ణయాలకు కొన్ని అంశాలు వ్యతిరేకమని నివేదికలో స్పష్టీకరణ 
ఈనాడు - అమరావతి 

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం కొంత, ప్రధాన డ్యాం కొంత నిర్మిస్తూ వ్యయం తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) రెండు ప్రతిపాదనలను నివేదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ముందుకు వెళ్తే ఏ సంవత్సరం.. ఎప్పుడు.. ఏ పని.. ఎలా చేపట్టాలి, 2019 నాటికి అవన్నీ ఎలా పూర్తిచేయాలో స్పష్టంగా విశదీకరించింది. ఆకృతుల కమిటీ ఏడో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో తమ ప్రతిపాదనల్లోని కొన్ని అంశాలు విభేదిస్తున్నాయని కూడా నివేదిక ముగింపులో ప్రస్తావించింది. ఈ ప్రతిపాదనలను పోలవరం ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యాకు కూడా పంపింది. పరిమిత కాఫర్‌ డ్యాం నిర్మాణం విషయంలోను రెండు ప్రతిపాదనలు పేర్కొంటూ రేఖాచిత్రాలతో వాటిని వివరించింది. ఒక ప్రతిపాదనకు సంబంధించి అయిదు తరహాల్లో ఎలైన్‌మెంట్‌ను చర్చించింది. పోలవరంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తిస్థాయిలో 2300 మీటర్ల మేర నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. నదీ ప్రవాహాలు తక్కువగా ఉండే నవంబరు నుంచి జూన్‌ నెలల మధ్యలో ప్రధాన డ్యాం కొంత భాగం(గ్యాప్‌ పార్టు-2లో) నిర్మించుకుని మిగిలిన ప్రాంతానికి ఎగువ కాఫర్‌ డ్యాం ఆ తర్వాత నిర్మించుకోవాలి. అదీ స్పిల్‌ వే పనులు పూర్తయిన తర్వాత...ఈ కాఫర్‌ డ్యాంను అంతకుముందే కొంత మేర నిర్మించిన ప్రధాన డ్యాంతో కలపాలి. ఆ రెండో వైపున విద్యుత్తు కేంద్రం ఎడమ ఫ్లాంకుతో కలపాలి(ఇది ప్రతిపాదన-1). ఒకే సీజన్‌లో ఇందుకు సంబంధించిన మట్టి పని పూర్తయ్యేలా 5 ఎలైన్‌మెంట్‌లు పరిశీలించింది. పై పద్ధతిలోనే ప్రధాన డ్యాం గ్యాప్‌-1తో ఎగువ కాఫర్‌ డ్యాం, ప్రధాన డ్యాం గ్యాప్‌2తో కుడి వైపున ఎగువ కాఫర్‌ డ్యాంను అనుసంధానిస్తారు(ఇది ప్రతిపాదన-2). ఈ రెండింటికీ సంబంధించి ఎగువ కాఫర్‌ డ్యాం ఎంత ఎత్తు, పొడవుతో నిర్మిస్తే మట్టిపని ఎంత తగ్గుతుంది తదితర అనేక అంశాలను ఈ కమిటీ చర్చించింది. తమ ప్రతిపాదన ఎలా అమలు చేయవచ్చో వారు వివరించారు.
జనవరి 2017 నుంచి 2018 జూన్‌ వరకు.....(పెద్దగా నీరు లేని సమయంలో) 
* ప్రధాన డ్యాంలో కట్‌ ఆఫ్‌ లేదా డయా ఫ్రం వాల్‌ పనులు పూర్తి చేసుకోవాలి. 
* దిగువ కాఫర్‌ డ్యాంనకు సంబంధించి జెట్‌ గ్రౌటింగు పనులు పూర్తి చేయాలి. 
* స్పిల్‌వే పనులకు సంబంధించిన మట్టి తవ్వకం, కాంక్రీటు పనులు పూర్తి చేసుకోవాలి. 
* రెండో ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే ప్రధాన డ్యాం గ్యాప్‌-1కి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. ప్రధాన డ్యాం మూడో గ్యాప్‌నకు సంబంధించిన పనులు పూర్తి చేసెయ్యాలి. ఏ ప్రకారం ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించాలనుకుని నిర్ణయిస్తామో ఆ ప్రకారం జెట్‌ గ్రౌటింగు పనులు పూర్తి చేయాలి.
2018 జులై నుంచి 2018 అక్టోబరు వరకు వరద సమయంలో.. 
* స్పిల్‌ వేలో మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలి. 
* గేట్ల ఏర్పాటు పూర్తి చేసుకోవాలి. ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి చేయడానికి ముందే ఈ గేట్లు పూర్తవ్వాలి. స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌ తదితరాలు పూర్తి చేసుకోవాలి.
నవంబరు 2018 నుంచి 2019 జూన్‌ వరకు... 
* దిగువ కాఫర్‌ డ్యాం పనులన్నీ పూర్తి చేయాలి. 
* సుమారు 1100 మీటర్ల పొడవునా ప్రధాన డ్యాం పనులు ఫౌండేషన్‌ ట్రీట్‌మెంట్‌తో సహా పూర్తి చేయాలి. 45 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, రాతిని నింపాలి. 
* ఎగువ కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలి. ఒకటో ప్రతిపాదన ప్రకారం సుమారు 1660 మీటర్ల పొడవునా, రెండో ప్రతిపాదన ప్రకారమైతే 1150 మీటర్ల పొడవునా ఇది నిర్మించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రాతి, మట్టి కట్ట నిర్మాణం పూర్తి చేయాలి.
2019 జులై కల్లా.... 
ప్రధాన డ్యాం 53.2 మీటర్ల ప్రతిపాదిత ఎత్తుకు పూర్తి చేసుకోవాలి. పవర్‌ హౌస్‌ కాంప్లెక్సు నిర్మాణం పూర్తి చేసుకోవాలి.

Link to comment
Share on other sites

ఎగువ కాఫర్‌ డ్యాంపై మాట్లాడండి 
అభ్యంతరం లేనిచోట తక్షణం పని ప్రారంభించవచ్చేమో చూడండి 
అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
ఈనాడు, అమరావతి: ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యంతరం లేని ప్రాంతంలో తక్షణం పని ప్రారంభించవచ్చేమో పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆకృతుల కమిటీతో మాట్లాడాలని సూచించారు. పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై సోమవారం రాత్రి ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు కమిటీ నివేదికపై సీఎంకు వివరించారు. ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యాతోను మాట్లాడామని, త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేసి నివేదికపై నిర్ణయం తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిసెంబరు 11 నుంచి 31 వరకు జరిగిన ప్రాజెక్టు పనులను అధికారులు సీఎంకు వివరించారు. రెండు నెలల తర్వాత త్రివేణి సంస్థ తిరిగి పనులు ప్రారంభించిందని గుర్తుచేశారు. గడచిన 21 రోజుల్లో 6.96లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, రాతి తవ్వకం పూర్తయ్యాయన్నారు. బాచింగ్‌, కూలింగ్‌ ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆ తర్వాత కాంక్రీట్‌ పనులు వేగం పుంజుకుంటాయని పేర్కొన్నారు. వారానికి 3లక్షల క్యూబిక్‌ మీటర్ల చొప్పున ఏప్రిల్‌ నాటికి కీలకభాగం పూర్తి చేస్తామని త్రివేణి సంస్థ ప్రతినిధులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు పునరావాస ప్రక్రియ పూర్తిచేసిన అధికారులను సీఎం అభినందించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న న్యాయపరమైన చిక్కులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని జల వనరులశాఖ అధికారులకు సూచించారు. ప్రాజెక్టులు పూర్తిచేసి నీటి సరఫరా చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయమై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అన్ని జిల్లాల్లో వాటర్‌   ఆడిటింగ్‌ చేపట్టాలని స్పష్టం చేశారు.
12న పుణెకు సీఎం 
పుణెలో రూపొందించిన పోలవరం త్రీడీ ప్రాజెక్టును ఈ నెల 12న సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. నమూనా తలుపును కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి పరిశీలిస్తారు. గడ్కరీ పర్యటన సమయంలోనే కాంక్రీట్‌ పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా రాయలసీమకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించనున్నారు. 3న కడప జిల్లాలో గండికోట-సీబీఆర్‌ ఎత్తిపోతల, 7న కర్నూలు జిల్లా సిద్దాపురం ఎత్తిపోతల, 11న అనంతపురం జిల్లా ధర్మవరం, బుక్కపట్నం చెరువులకు జలహారతి ఇవ్వనున్నారు.

Link to comment
Share on other sites

5న ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై నిర్ణయం
03-01-2018 00:47:06
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై పాండ్యా అధ్యక్షతన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ(డీడీఆర్‌సీ) తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల 5వ తేదీన విజయవాడలో సమావేశం కానున్నట్లు కమిటీ చైర్మన్‌ పాండ్యా రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు.
 
దీంతో.. ఇప్పటిదాకా ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై ఉన్న సందేహాలకు సమాధానం లభిస్తుందని రాష్ట్ర జల వనరులశాఖ భావిస్తోంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవచ్చంటూ ఏడో డీడీఆర్‌సీ సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానానికి విరుద్ధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ... నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ)ని ఆదేశించింది.
 
ఈ సంస్థ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి... ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తూనే, ప్రధాన డ్యామ్‌ పొడవును పెంచాలని, డయాఫ్రమ్‌వాల్‌ పొడవును 150 మీటర్లను పెంచాలని సూచించారు. ఈ సూచనలు డీడీఆర్‌సీ ఏడో సమావేశానికి విరుద్ధంగా ఉన్నాయి. దీంతో.. ఈ నివేదికను చట్టబద్ధమైన డీడీఆర్‌సీ ఆమోదిస్తుందా?.. లేదా అనేది సందేహాస్పదంగా మారింది. ఇదే సమయంలో డ్యామ్‌ క్రస్ట్‌ గేట్ల డిజైన్లపైనా డీడీఆర్‌సీ స్పష్టత ఇవ్వనున్నది.

Link to comment
Share on other sites

5న ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై నిర్ణయం
03-01-2018 00:47:06
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై పాండ్యా అధ్యక్షతన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ(డీడీఆర్‌సీ) తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల 5వ తేదీన విజయవాడలో సమావేశం కానున్నట్లు కమిటీ చైర్మన్‌ పాండ్యా రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు.
 
దీంతో.. ఇప్పటిదాకా ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై ఉన్న సందేహాలకు సమాధానం లభిస్తుందని రాష్ట్ర జల వనరులశాఖ భావిస్తోంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవచ్చంటూ ఏడో డీడీఆర్‌సీ సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానానికి విరుద్ధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ... నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ)ని ఆదేశించింది.
 
ఈ సంస్థ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి... ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తూనే, ప్రధాన డ్యామ్‌ పొడవును పెంచాలని, డయాఫ్రమ్‌వాల్‌ పొడవును 150 మీటర్లను పెంచాలని సూచించారు. ఈ సూచనలు డీడీఆర్‌సీ ఏడో సమావేశానికి విరుద్ధంగా ఉన్నాయి. దీంతో.. ఈ నివేదికను చట్టబద్ధమైన డీడీఆర్‌సీ ఆమోదిస్తుందా?.. లేదా అనేది సందేహాస్పదంగా మారింది. ఇదే సమయంలో డ్యామ్‌ క్రస్ట్‌ గేట్ల డిజైన్లపైనా డీడీఆర్‌సీ స్పష్టత ఇవ్వనున్నది.

Link to comment
Share on other sites

5న ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై నిర్ణయం
03-01-2018 00:47:06
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై పాండ్యా అధ్యక్షతన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ(డీడీఆర్‌సీ) తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల 5వ తేదీన విజయవాడలో సమావేశం కానున్నట్లు కమిటీ చైర్మన్‌ పాండ్యా రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు.
 
దీంతో.. ఇప్పటిదాకా ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై ఉన్న సందేహాలకు సమాధానం లభిస్తుందని రాష్ట్ర జల వనరులశాఖ భావిస్తోంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవచ్చంటూ ఏడో డీడీఆర్‌సీ సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానానికి విరుద్ధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ... నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ)ని ఆదేశించింది.
 
ఈ సంస్థ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి... ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తూనే, ప్రధాన డ్యామ్‌ పొడవును పెంచాలని, డయాఫ్రమ్‌వాల్‌ పొడవును 150 మీటర్లను పెంచాలని సూచించారు. ఈ సూచనలు డీడీఆర్‌సీ ఏడో సమావేశానికి విరుద్ధంగా ఉన్నాయి. దీంతో.. ఈ నివేదికను చట్టబద్ధమైన డీడీఆర్‌సీ ఆమోదిస్తుందా?.. లేదా అనేది సందేహాస్పదంగా మారింది. ఇదే సమయంలో డ్యామ్‌ క్రస్ట్‌ గేట్ల డిజైన్లపైనా డీడీఆర్‌సీ స్పష్టత ఇవ్వనున్నది.

Link to comment
Share on other sites

ఎగువ కాఫర్‌డ్యాంపై 5న భేటీ 
దిల్లీలో పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ సమావేశం
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి సంబంధించి దిల్లీలో ఈ నెల 5న పోలవరం అధికారులు, ఆకృతుల కమిటీ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యాతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ సమావేశం ఖరారయింది. పోలవరం ఆకృతులు త్వరగా ఖరారు చేసేందుకు వీలుగా కేంద్ర జలసంఘం ప్రత్యేకంగా ఆకృతుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్‌, విజయవాడ, పోలవరంలలో అనేకసార్లు సమావేశమయి డ్యాం ఆకృతులకు సంబంధించిన వివిధ నిర్ణయాలు తీసుకుంది. పోలవరంలో డ్యాం ఆకృతులకు సంబంధించి కేంద్ర జలసంఘానిదే తుది నిర్ణయం. ఎగువ కాఫర్‌ డ్యాం కొంత, ప్రధాన డ్యాం కొంత నిర్మిస్తూ పోలవరం ప్రాజెక్టును 2019కి పూర్తి చేసేలా... కాఫర్‌ డ్యాం పరిమిత స్థాయిలోనే నిర్మించేందుకు ఉన్న అవకాశాలపై ఇప్పటికే కేంద్ర జలవిద్యుత్తు కార్పొరేషన్‌( ఎన్‌హెచ్‌పీసీ) తన నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. వారు తమ నివేదికను ఆకృతుల కమిటీకి కూడా పంపించి పరిశీలించాలని సూచించారు.
ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన నివేదికలోని అంశాలు ఇంతకుముందు డ్యాం ఆకృతుల సమీక్ష కమిటీ (డీడీఆర్‌పీ) తీసుకున్న కొన్ని నిర్ణయాలకు విరుద్ధంగా ఉన్నాయి. దాని ప్రకారం ఆకృతులు ఆమోదం పొంది ముందుకు వెళ్లదలుచుకున్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి ప్రణాళిక... పనుల తీరు మొత్తం మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ నివేదికలో ప్రతిపాదించిన అంశాల నుంచి ఒకటి ఖరారు చేసుకుని ఆ మేరకు ఆకృతులు రూపొందించుకుని వాటికి ఆమోదం తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు... లేదా పూర్తిగా తోసిపుచ్చి పాత ప్రతిపాదనల నుంచే ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు. దిల్లీలో 5న జరిగే భేటీలో దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
4న గేట్లపై సమావేశం 
పోలవరం ప్రాజెక్టులె గేట్ల నిర్వహణకు సంబంధించి సాంకేతిక అంశాల్ని ఖరారు చేసేందుకు ఈనెల 4న దిల్లీలో కేంద్ర జల సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఇతర పోలవరం అధికారులు పాల్గొంటారు.

Link to comment
Share on other sites

పోలవరం! 
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. ఇందులో డ్యాం ఆకృతుల కమిటీ (డీడీఆర్‌పీ) శుక్రవారం నాటి భేటీ ప్రధానమైంది. గేట్లకు సంబంధించి గురువారం కేంద్ర జల సంఘం వద్ద సమావేశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమైన సాంకేతిక అంశాలు కొలిక్కి రానున్నాయి. దీంతోపాటు ప్రాజెక్టులో ఎప్పటికి ఏ పని ఎలా పూర్తి చేయాలనే ప్రణాళిక తుది రూపునకు వస్తుంది. దీంతో 2018 జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డ్యాం, స్పిల్‌ వే పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం సాధ్యమా లేక... 2019 నాటికే పోలవరం పూర్తి స్వరూపం ఏర్పడుతుందా అన్న స్పష్టత రానుంది.
రేపు డీడీఆర్‌పీ 
జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌ ఇచ్చిన నివేదికపై డీడీఆర్‌పీ చర్చిస్తుంది. వ్యయం తగ్గించే కోణంలోనే నివేదిక దృష్టి పెట్టి ప్రత్యామ్నాయాలు సూచించింది. ఎగువ కాఫర్‌ డ్యాంను 2300 మీటర్ల పొడవునా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఎలా పరిమితం చేయవచ్చు... ప్రధాన డ్యాంతో అనుసంధానించి మట్టి పని ఏ మేరకు తగ్గించుకోవచ్చు అనే విషయాలను నివేదిక విశ్లేషించింది. అయితే డయాఫ్రం వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ అనుసంధానానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై నివేదిక పెద్దగా ఏమీ ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అదే కీలకం కానుంది. అదే సమయంలో ఆర్థికంగా ఎంత మేర కలిసొస్తుంది? అనేదానిపైనా సమయపరంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
టెండర్లకు గడువు మరింత పెంపు? 
పోలవరంలో రూ.1483 కోట్ల విలువైన స్పిల్‌ వే కాంక్రీటు, మట్టి పనికి పిలిచిన టెండర్ల గడువు జనవరి 5తో ముగుస్తోంది. 4, 5 తేదీల్లో పోలవరం అధికారులకు దిల్లీ సమావేశాలు ఉండటం, కేంద్రం నుంచి కొత్త టెండర్లకు అనుమతి రావాల్సి ఉన్న నేపథ్యంలో వీటి గడువు మరికొంత పెంచే అంశంపైనా చర్చ జరుగుతోంది. గురువారం దీనిపై నిర్ణయం వెలువడవచ్చు.
కెనరా బ్యాంకు వ్యవహారంపైనా చర్చ... 
మరో వైపు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ దివాలా తీసిందని ప్రకటించాలంటూ కెనరా బ్యాంకు కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఎదుట పిటిషన్‌ దాఖలు చేసిన వైనమూ పోలవరం అధికారుల్లో చర్చనీయాంశమైంది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన గుత్తేదారు. కెనరా బ్యాంకు నుంచి వారు దాదాపు రూ.300 కోట్లకు సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు సమర్పించారు. కొంత మొత్తం గ్యారంటీ ఈ ఏడాది ఆగస్టుకు పూర్తవుతుంది. మరికొంత మొత్తానికి 2020 వరకూ గడువుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వైనంపై పోలవరం అధికారులు ఆ బ్యాంకుకు లేఖ రాయబోతున్నారు. అవసరమైతే ఆ గ్యారంటీని నగదుగా మార్చుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశం.

Link to comment
Share on other sites

32 minutes ago, sonykongara said:

పోలవరం! 
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. ఇందులో డ్యాం ఆకృతుల కమిటీ (డీడీఆర్‌పీ) శుక్రవారం నాటి భేటీ ప్రధానమైంది. గేట్లకు సంబంధించి గురువారం కేంద్ర జల సంఘం వద్ద సమావేశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమైన సాంకేతిక అంశాలు కొలిక్కి రానున్నాయి. దీంతోపాటు ప్రాజెక్టులో ఎప్పటికి ఏ పని ఎలా పూర్తి చేయాలనే ప్రణాళిక తుది రూపునకు వస్తుంది. దీంతో 2018 జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డ్యాం, స్పిల్‌ వే పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం సాధ్యమా లేక... 2019 నాటికే పోలవరం పూర్తి స్వరూపం ఏర్పడుతుందా అన్న స్పష్టత రానుంది.
రేపు డీడీఆర్‌పీ 
జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌ ఇచ్చిన నివేదికపై డీడీఆర్‌పీ చర్చిస్తుంది. వ్యయం తగ్గించే కోణంలోనే నివేదిక దృష్టి పెట్టి ప్రత్యామ్నాయాలు సూచించింది. ఎగువ కాఫర్‌ డ్యాంను 2300 మీటర్ల పొడవునా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఎలా పరిమితం చేయవచ్చు... ప్రధాన డ్యాంతో అనుసంధానించి మట్టి పని ఏ మేరకు తగ్గించుకోవచ్చు అనే విషయాలను నివేదిక విశ్లేషించింది. అయితే డయాఫ్రం వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ అనుసంధానానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై నివేదిక పెద్దగా ఏమీ ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అదే కీలకం కానుంది. అదే సమయంలో ఆర్థికంగా ఎంత మేర కలిసొస్తుంది? అనేదానిపైనా సమయపరంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
టెండర్లకు గడువు మరింత పెంపు? 
పోలవరంలో రూ.1483 కోట్ల విలువైన స్పిల్‌ వే కాంక్రీటు, మట్టి పనికి పిలిచిన టెండర్ల గడువు జనవరి 5తో ముగుస్తోంది. 4, 5 తేదీల్లో పోలవరం అధికారులకు దిల్లీ సమావేశాలు ఉండటం, కేంద్రం నుంచి కొత్త టెండర్లకు అనుమతి రావాల్సి ఉన్న నేపథ్యంలో వీటి గడువు మరికొంత పెంచే అంశంపైనా చర్చ జరుగుతోంది. గురువారం దీనిపై నిర్ణయం వెలువడవచ్చు.
కెనరా బ్యాంకు వ్యవహారంపైనా చర్చ... 
మరో వైపు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ దివాలా తీసిందని ప్రకటించాలంటూ కెనరా బ్యాంకు కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఎదుట పిటిషన్‌ దాఖలు చేసిన వైనమూ పోలవరం అధికారుల్లో చర్చనీయాంశమైంది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన గుత్తేదారు. కెనరా బ్యాంకు నుంచి వారు దాదాపు రూ.300 కోట్లకు సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు సమర్పించారు. కొంత మొత్తం గ్యారంటీ ఈ ఏడాది ఆగస్టుకు పూర్తవుతుంది. మరికొంత మొత్తానికి 2020 వరకూ గడువుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వైనంపై పోలవరం అధికారులు ఆ బ్యాంకుకు లేఖ రాయబోతున్నారు. అవసరమైతే ఆ గ్యారంటీని నగదుగా మార్చుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశం.

Idi anthaa sollu puranam laa vundi - project aapeyyi Chandra Babu antey pakkana Padesi verey pani chesu kuntaadu gaa - vaallu Veellu ravadam vaalla kosam time waste cheukovadam - 

Link to comment
Share on other sites

టెండర్లకు కేంద్రం సరే! 

 

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=4

 

ఈనాడు, అమరావతి: పోలవరం పనుల్లో కొత్త గుత్తేదారుల ప్రవేశానికి కేంద్రం సరేనంది. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం సఫలమైంది. కొత్తగా రాష్ట్రం చేపట్టిన టెండర్ల ప్రక్రియకు కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి మౌఖికంగా అంగీకారం తెలిపారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున వారికీ లేఖ రాయాలని సూచించారు. అథారిటీ సమావేశంలో టెండర్లకు ఆమోదం పొంది తదుపరి ప్రక్రియను కొనసాగించుకోవాలని కార్యదర్శి సూచించినట్లు సమాచారం. 
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో 60సి కింద కొంత భాగం తొలగించి రూ.1483.23 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఈ టెండర్ల ప్రక్రియపై ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ఈఎన్‌సీకి లేఖ రాస్తూ ఆ ప్రతిని కేంద్ర జల వనరులశాఖకు పంపింది. దీంతో సంబంధిత అంశాలపై స్పష్టత వచ్చే వరకూ పోలవరం టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాయడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద జరిగిన సమావేశంలో ప్రస్తుత గుత్తేదారుకు నెలరోజుల పాటు సమయం   ఇవ్వాలని... కాంక్రీటు పనుల వేగం పెంచేందుకు అవకాశం ఇచ్చి చూసి ఆ తర్వాత టెండర్లపై నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలవరం టెండర్ల గడువు జనవరి 5 వరకూ పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ గడువు శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలవనరులశాఖ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. డిసెంబరు 15న గడ్కరీ ఇచ్చిన గడువు జనవరి 15తో ముగుస్తుందని, పోలవరం గుత్తేదారు కాంక్రీటు పనుల్లో ఏ మాత్రం వేగం పెంచలేకపోయారని కేంద్ర కార్యదర్శికి తెలియజేశారు. 
కేంద్ర మంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు జనవరి 15కు కాంక్రీటు పనులు పూర్తయ్యే అవకాశం లేదని ప్రస్తావిస్తూ... జనవరి 5న తమ టెండర్ల ప్రక్రియ గడువు ముగుస్తున్నందున వాటిని తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్యదర్శి టెండర్ల ప్రక్రియకు సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేస్తూ పోలవరం అథారిటీ అనుమతి ద్వారా ప్రక్రియను ముందుకు కొనసాగించుకోవచ్చని సూచించారు. 
ఈ మేరకు పోలవరం అథారిటీకి లేఖ రాయాలని సూచించారు. దీంతో జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వచ్చే వారం పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, టెండర్ల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాయనున్నారు. దీంతో సంక్రాంతి నాటికి టెండర్ల వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Central govt okay anta malleee DDRC tho discuss chesi approvals thecchuko vaali anta - adey do motham single window approvals ivvocchu gaa - 

 

sollu p*u Modi saaru - world wide thirigi ease of doing business antaaru make in India antaaru - intlo maathram Gabbilaala gabbu ease of doing business lo maathram - eedu eedi pushpam kaburlu 

Link to comment
Share on other sites

పీపీఏ ఆమోదంతో ముందుకెళ్లాలని సూచన
వారంలో పీపీఏ సమావేశానికి కేంద్రం హామీ
అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుంది. ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు, మట్టి పనులకు పిలిచిన టెండర్ల ప్రక్రియకు ఎదురైన అవరోధాలు తొలగిపోనున్నాయి. ఈ టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పోలవరం పనులను వీలైనంత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి ప్రత్యేకంగా టెండర్లను పిలవాలని నిర్ణయించింది. ఈమేరకు రూ.1395.30 కోట్ల విలువైన పనులు పూర్తి చేసేందుకు గత ఏడాది నవంబరు 1నటెండర్లు పిలిచింది. అయితే అదే నెల 27న టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పోలవరం పనులను పరుగులెత్తించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పానికి గండి పడింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడి, ప్రాజెక్టును వీలైనం వేగంగా పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌.. రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, చానల్‌ కాంక్రీట్‌ పనులకు పిలిచిన టెండర్ల గడువు శుక్రవారంతో ముగియనున్న అంశం వీరి నడుమ చర్చకు వచ్చింది. పోలవరం కాంక్రీట్‌ పనుల్లో వేగం పెరగాలంటే ఈ టెండర్లను ఓపెన్‌ చేయాల్సి ఉందని యూపీ సింగ్‌కు శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. ఆయనతో ఏకీభవించిన యూపీ సింగ్‌.. టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ టెండర్లను నిలిపివేస్తూ అప్పటి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ ఇచ్చిన లేఖలో ఈ అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారమే కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌, పోలవరం ప్రాజెక్టు సీఈవో హల్దర్‌కు శశిభూషణ్‌ కుమార్‌ విడివిడిగా లేఖలు రాశారు. మరో వారం రోజుల్లో పీపీఏ సమావేశం జరిగేలా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో స్పిల్‌ వే, చానల్‌ కాంక్రీటు పనులకు పిలిచిన టెండర్ల ప్రక్రియ సుఖాంతం అవుతుందని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెండర్లను తెరిచిన తర్వాత కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించి పనుల వేగాన్ని పెంచితే 2018కి గ్రావిటీ ద్వారా నీటిని అందించడంతోపాటు 2019కి ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతామని జల వనరుల శాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
పోలవరం పునరావాస పర్యవేక్షణకు కమిటీ: న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు అందించే పునరావాసం, పరిహారం వ్యవహారాలను పర్యవేక్షించడానికి జాతీయ స్థాయి కమిటీ ఉందని కేంద్ర సహాయ మంత్రి సుదర్శన్‌ భగత్‌ తెలిపారు. గురువారం రాజ్యసభలో సీపీఐ ఎంపీ డి.రాజా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 

Link to comment
Share on other sites

ఎగువ కాఫర్‌ డ్యాంపై ఉత్కంఠ
05-01-2018 04:13:01
నేడు ఢిల్లీలో డీడీఆర్‌సీ సమీక్ష
అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై ఏబీ పాండ్యా నేతృత్వంలోని డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) శుక్రవారం సమీక్షించనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర జలవనరుల శాఖ ఉత్కంఠలో ఉంది. ఢిల్లీలో గురువారం పోలవరం క్రస్ట్‌ గేట్లపై సమీక్షించిన ఈ కమిటీ.. గేట్ల బిగింపునకు సంబంధించి టెన్సా కంపెనీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పరిశీలించింది. తుది ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా క్రస్ట్‌ గేట్ల డ్రాయింగ్‌లను సమర్పించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థనూ.. గేట్లను రూపకల్పన చేస్తున్న సంస్థనూ పాండ్యా ఆదేశించారు. దీంతో.. గేట్ల బిగింపులో అవరోధాలు ఎదురుకాబోవని రాష్ట్ర జల వనరుల శాఖ ధీమాగా ఉంది. ఇప్పుడు ఆందోళనంతా ఎగువ కాఫర్‌ డ్యాం డిజైన్లపైనే! ఈ డిజైన్లు, కాఫర్‌ డ్యాం నిర్మాణంపై శుక్రవారం డీడీఆర్‌సీ ఓ నిర్ణయం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. నిజానికి పాండ్యా నేతృత్వంలోని డీడీఆర్‌సీ గతంలో జరిగిన తన ఏడో సమావేశంలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని ఆమోదించింది. నిర్మాణాలను చేపట్టేందుకు కెల్లర్‌ సంస్థ సిద్ధమైంది. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు కూడా ప్రారంభించింది. ఈ సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పనులు ఆపాలని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీని నిర్మాణం అవసరమో కాదో నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేదాకా పనులు చేయొద్దని నాటి కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ ఆదేశించారు. కొద్దిరోజుల క్రితమే ఈ నివేదిక కేంద్ర జలవనరుల శాఖకు అందింది. దీనిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను డీడీఆర్‌సీకి అప్పగించింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ప్రకారం ఎగువ కాఫర్‌ డ్యాంను నిర్మిస్తే రూ.100-150 కోట్ల దాకా వ్యయం తగ్గుతుంది. కానీ నాణ్యతలో రాజీ పడాల్సి వస్తుందని.. డ్యాం భద్రతకు ముప్పు తప్పదని జల వనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి సమావేశంలో ఏపీ జల వనరుల శాఖ తన వాదన స్పష్టంగా తెలియజేయనుంది. ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలను నిర్మించి.. భూభాగాన్ని పటిష్ఠం చేశాకే ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పనుంది.

Link to comment
Share on other sites

ఎగువ కాఫర్‌ డ్యాంపై ఉత్కంఠ
05-01-2018 04:13:01
నేడు ఢిల్లీలో డీడీఆర్‌సీ సమీక్ష
అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై ఏబీ పాండ్యా నేతృత్వంలోని డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) శుక్రవారం సమీక్షించనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర జలవనరుల శాఖ ఉత్కంఠలో ఉంది. ఢిల్లీలో గురువారం పోలవరం క్రస్ట్‌ గేట్లపై సమీక్షించిన ఈ కమిటీ.. గేట్ల బిగింపునకు సంబంధించి టెన్సా కంపెనీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పరిశీలించింది. తుది ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా క్రస్ట్‌ గేట్ల డ్రాయింగ్‌లను సమర్పించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థనూ.. గేట్లను రూపకల్పన చేస్తున్న సంస్థనూ పాండ్యా ఆదేశించారు. దీంతో.. గేట్ల బిగింపులో అవరోధాలు ఎదురుకాబోవని రాష్ట్ర జల వనరుల శాఖ ధీమాగా ఉంది. ఇప్పుడు ఆందోళనంతా ఎగువ కాఫర్‌ డ్యాం డిజైన్లపైనే! ఈ డిజైన్లు, కాఫర్‌ డ్యాం నిర్మాణంపై శుక్రవారం డీడీఆర్‌సీ ఓ నిర్ణయం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. నిజానికి పాండ్యా నేతృత్వంలోని డీడీఆర్‌సీ గతంలో జరిగిన తన ఏడో సమావేశంలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని ఆమోదించింది. నిర్మాణాలను చేపట్టేందుకు కెల్లర్‌ సంస్థ సిద్ధమైంది. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు కూడా ప్రారంభించింది. ఈ సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పనులు ఆపాలని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీని నిర్మాణం అవసరమో కాదో నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేదాకా పనులు చేయొద్దని నాటి కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ ఆదేశించారు. కొద్దిరోజుల క్రితమే ఈ నివేదిక కేంద్ర జలవనరుల శాఖకు అందింది. దీనిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను డీడీఆర్‌సీకి అప్పగించింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ప్రకారం ఎగువ కాఫర్‌ డ్యాంను నిర్మిస్తే రూ.100-150 కోట్ల దాకా వ్యయం తగ్గుతుంది. కానీ నాణ్యతలో రాజీ పడాల్సి వస్తుందని.. డ్యాం భద్రతకు ముప్పు తప్పదని జల వనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి సమావేశంలో ఏపీ జల వనరుల శాఖ తన వాదన స్పష్టంగా తెలియజేయనుంది. ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలను నిర్మించి.. భూభాగాన్ని పటిష్ఠం చేశాకే ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పనుంది.

Link to comment
Share on other sites

టెండర్లకు కేంద్రం సరే! 
పోలవరంపై కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి సూత్రప్రాయ అంగీకారం 
ప్రాజెక్టు అథారిటీ ఆమోదమే తరువాయి.. 
వచ్చే వారంలో అథారిటీ సమావేశమయ్యే అవకాశం 

ఈనాడు, అమరావతి: పోలవరం పనుల్లో కొత్త గుత్తేదారుల ప్రవేశానికి కేంద్రం సరేనంది. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం సఫలమైంది. కొత్తగా రాష్ట్రం చేపట్టిన టెండర్ల ప్రక్రియకు కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి మౌఖికంగా అంగీకారం తెలిపారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున వారికీ లేఖ రాయాలని సూచించారు. అథారిటీ సమావేశంలో టెండర్లకు ఆమోదం పొంది తదుపరి ప్రక్రియను కొనసాగించుకోవాలని కార్యదర్శి సూచించినట్లు సమాచారం. 
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో 60సి కింద కొంత భాగం తొలగించి రూ.1483.23 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఈ టెండర్ల ప్రక్రియపై ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ఈఎన్‌సీకి లేఖ రాస్తూ ఆ ప్రతిని కేంద్ర జల వనరులశాఖకు పంపింది. దీంతో సంబంధిత అంశాలపై స్పష్టత వచ్చే వరకూ పోలవరం టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాయడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద జరిగిన సమావేశంలో ప్రస్తుత గుత్తేదారుకు నెలరోజుల పాటు సమయం   ఇవ్వాలని... కాంక్రీటు పనుల వేగం పెంచేందుకు అవకాశం ఇచ్చి చూసి ఆ తర్వాత టెండర్లపై నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలవరం టెండర్ల గడువు జనవరి 5 వరకూ పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ గడువు శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలవనరులశాఖ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. డిసెంబరు 15న గడ్కరీ ఇచ్చిన గడువు జనవరి 15తో ముగుస్తుందని, పోలవరం గుత్తేదారు కాంక్రీటు పనుల్లో ఏ మాత్రం వేగం పెంచలేకపోయారని కేంద్ర కార్యదర్శికి తెలియజేశారు.
కేంద్ర మంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు జనవరి 15కు కాంక్రీటు పనులు పూర్తయ్యే అవకాశం లేదని ప్రస్తావిస్తూ... జనవరి 5న తమ టెండర్ల ప్రక్రియ గడువు ముగుస్తున్నందున వాటిని తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్యదర్శి టెండర్ల ప్రక్రియకు సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేస్తూ పోలవరం అథారిటీ అనుమతి ద్వారా ప్రక్రియను ముందుకు కొనసాగించుకోవచ్చని సూచించారు. 
ఈ మేరకు పోలవరం అథారిటీకి లేఖ రాయాలని సూచించారు. దీంతో జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వచ్చే వారం పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, టెండర్ల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాయనున్నారు. దీంతో సంక్రాంతి నాటికి టెండర్ల వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నా

Link to comment
Share on other sites

2014 నుంచి సేకరించిన భూమికే ‘కొత్త పరిహారం’ 
ఆలోపు సేకరిస్తే పాత విధానమే 
జీవనోపాధి కోల్పోయే వారికీ పరిహారం 
పోలవరంపై కేంద్రం వెల్లడి
ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి సేకరించిన భూమికి 2013 నాటి కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం అందించనున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి సుదర్శన్‌ భగత్‌ తెలిపారు. గురువారం రాజ్యసభలో సీపీఐ సభ్యుడు డి.రాజా అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2012కు ముందు గిరిజనులు, గిరిజనేతరులందరికీ ఆంధ్రప్రదేశ్‌ సహాయ, పునరావాస విధానం 2005 ప్రకారం భూములు, ఆస్తులకు పరిహారం అందించి, సహాయ, పునరావాస ప్రయోజనాలు కల్పించినట్లు చెప్పారు. పోలవరం కిందకు వచ్చే అంగలూరు, దేవరగుండి, మామిడిగొంది, చేగొండపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులకు ఆ ప్రకారమే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. 2013 డిసెంబరు 31 వరకు భూసేకరణ చట్టం-1894 చట్టం ప్రకారం.. ఆ తేదీ తర్వాత 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రయోజనాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ డ్యాం కింద ఆంధ్రప్రదేశ్‌లో 17,444 గిరిజన కుటుంబాలు తరలిపోవాల్సి వస్తోందని తెలిపారు. ఇందులో కోయ, కొండరెడ్డి కుటుంబాలు 15,371, కోయ దొర 1715, కొండకమ్మర 251, వాల్మీకి 3, కొండ కాపు 1, కొండ దొర 62, నాయకపొడి కుటుంబాలు 41 ఉన్నట్లు వెల్లడించారు.

Link to comment
Share on other sites

ఎగువ కాఫర్‌ డ్యాంపై నేడు నిర్ణయం
ఈనాడు, అమరావతి: దిల్లీలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు డ్యాం ఆకృతుల కమిటీ సమావేశమవుతోంది. ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో రెండే అంశాలు అజెండాగా ఉన్నాయి. పోలవరంలో ఎగువ కాఫర్‌ డ్యాంపై నిర్ణయం తీసుకోవడంతో పాటు, పుణెలోని కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలవరం 3డి నమూనాపైనా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావుతో పాటు, పోలవరం పర్యవేక్షక ఇంజినీర్‌ వేమన   రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొంటారు. కేంద్ర జలవిద్యుత్తు కార్పొరేషన్‌ నిపుణులు ఇప్పటికే ఎగువ కాఫర్‌ డ్యాంపై రెండు ప్రతిపాదనలు   సమర్పించారు. ఇందులో 5అలైన్‌మెంట్లు సూచించారు. ప్రధాన డ్యాం    50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఆకృతులు సిద్ధం చేస్తున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా సిద్ధం చేస్తున్నారు. ఈ రెండింటిలో ప్రధాన డ్యాంకు డయాఫ్రంవాల్‌ నిర్మిస్తున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాంకు జెట్‌ గ్రౌటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని భిన్నాంశాల మధ్య ఏకరూపత సాధ్యమా, సాంకేతికంగా ఇది ఎంతవరకు సాధ్యం అన్నది తేల్చాల్సింది పోలవరం డ్యాం ఆకృతుల కమిటీయే. ఈ అంశంపై చర్చించి కమిటీ తుది నిర్ణయం వెలువరిస్తుంది.
తలుపుల కేబుల్‌ యాంకర్లపై జలసంఘం వద్ద చర్చ 
పోలవరం ప్రాజెక్టులో తలుపుల నిర్వహణకు వినియోగించే కేబుల్‌ యాంకర్ల ఆకృతులకు సంబంధించి కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌ సిన్హా వద్ద గురువారం దిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఈ యాంకర్లు సరఫరా చేస్తున్న ఇటాలియన్‌ కంపెనీ ప్రతినిధి వీటిపై ఒక ప్రజంటేషన్‌ సమర్పించారు. ఇందులోని సాంకేతిక అంశాలపై అనుమానాల నివృత్తి కోసం ఈ సమావేశం జరిగింది.

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

2014 నుంచి సేకరించిన భూమికే ‘కొత్త పరిహారం’ 
ఆలోపు సేకరిస్తే పాత విధానమే 
జీవనోపాధి కోల్పోయే వారికీ పరిహారం 
పోలవరంపై కేంద్రం వెల్లడి
ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి సేకరించిన భూమికి 2013 నాటి కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం అందించనున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి సుదర్శన్‌ భగత్‌ తెలిపారు. గురువారం రాజ్యసభలో సీపీఐ సభ్యుడు డి.రాజా అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2012కు ముందు గిరిజనులు, గిరిజనేతరులందరికీ ఆంధ్రప్రదేశ్‌ సహాయ, పునరావాస విధానం 2005 ప్రకారం భూములు, ఆస్తులకు పరిహారం అందించి, సహాయ, పునరావాస ప్రయోజనాలు కల్పించినట్లు చెప్పారు. పోలవరం కిందకు వచ్చే అంగలూరు, దేవరగుండి, మామిడిగొంది, చేగొండపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులకు ఆ ప్రకారమే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. 2013 డిసెంబరు 31 వరకు భూసేకరణ చట్టం-1894 చట్టం ప్రకారం.. ఆ తేదీ తర్వాత 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రయోజనాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ డ్యాం కింద ఆంధ్రప్రదేశ్‌లో 17,444 గిరిజన కుటుంబాలు తరలిపోవాల్సి వస్తోందని తెలిపారు. ఇందులో కోయ, కొండరెడ్డి కుటుంబాలు 15,371, కోయ దొర 1715, కొండకమ్మర 251, వాల్మీకి 3, కొండ కాపు 1, కొండ దొర 62, నాయకపొడి కుటుంబాలు 41 ఉన్నట్లు వెల్లడించారు.

Not possible.. 

2014 ki mundhu Stand teesukonappudu (Appudu Cheq deposit cheyyakapothe) 2013 chatta prakaram ee Compensation ivvali.. adhiMinimum basic law.

 

Evada mathi M Leni Minister gadu.. :sleep:

 

Janalaki saraina compensation ivvakunda munchudhamanee thupuk.

 

Aa Lands kolpoina valandharu court ki velthanu for sure

Link to comment
Share on other sites

పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌
05-01-2018 14:38:44

ఢిల్లీ: పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణంపై డిజైన్ రివ్యూ కమిటీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో కాఫర్ డ్యాం నిర్మాణానికి కెల్లర్ సంస్థ సిద్ధమైంది. ఎగువ కాఫర్ డ్యాం పనులు ఆపాలని..అప్పటి కేంద్ర జలవనరుల కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాశారు. సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ అధికారుల వాదనలు వినిపించా

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌
05-01-2018 14:38:44

ఢిల్లీ: పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణంపై డిజైన్ రివ్యూ కమిటీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో కాఫర్ డ్యాం నిర్మాణానికి కెల్లర్ సంస్థ సిద్ధమైంది. ఎగువ కాఫర్ డ్యాం పనులు ఆపాలని..అప్పటి కేంద్ర జలవనరుల కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాశారు. సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ అధికారుల వాదనలు వినిపించా

????????

 

Time Bokka kaka pothey - ilaanti monstrous multi beneficial projects lo 100cr 150 cr kosam kakkurthi endi - edo vaallani adigaaru kaabatti edo okati cheppaali kaabatti - edo chetta plan cheppi late cheyyadamey gaanee - 

Link to comment
Share on other sites

5 minutes ago, DVSDev said:

????????

 

Time Bokka kaka pothey - ilaanti monstrous multi beneficial projects lo 100cr 150 cr kosam kakkurthi endi - edo vaallani adigaaru kaabatti edo okati cheppaali kaabatti - edo chetta plan cheppi late cheyyadamey gaanee - 

cbn met gadkari october 13 to speed up work, after creating hurdles gadkari accepted cbn plans now. 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

cbn met gadkari october 13 to speed up work, after creating hurdles gadkari accepted cbn plans now. 

Yea - by this time they should have realized and learned once CBN commits to one thing there won’t be any flaws - CBN lanti piece ni vaallu Central govt lo pettuko Leka P.O. Adam vaalla kharma - had he been considered into account - Modi gaadi range next level lo vunchey Vaadu 

Link to comment
Share on other sites

9 hours ago, Raaz@NBK said:

Not possible.. 

2014 ki mundhu Stand teesukonappudu (Appudu Cheq deposit cheyyakapothe) 2013 chatta prakaram ee Compensation ivvali.. adhiMinimum basic law.

 

Evada mathi M Leni Minister gadu.. :sleep:

 

Janalaki saraina compensation ivvakunda munchudhamanee thupuk.

 

Aa Lands kolpoina valandharu court ki velthanu for sure

Unless govt deposited check in bank 2013 law needs to be applicable...State calm ga undali e matter lo...court lo silent ga farmers ki support cheste saripoddi

 

Gujarat lo Narmada vallaki old lands ki 2013 icharu e madhya....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...