-
Posts
74,273 -
Joined
-
Last visited
-
Days Won
113
Reputation Activity
-
-
-
sonykongara got a reaction from Mobile GOM in Gannavaram Pasuvu Arrest
నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ - పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్జంక్షన్ పోలీసులు - నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని వంశీపై కేసు
-
-
sonykongara got a reaction from Nfan from 1982 in Gannavaram Pasuvu Arrest
నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ - పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్జంక్షన్ పోలీసులు - నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని వంశీపై కేసు
-
-
-
-
-
-
-
sonykongara reacted to gnk@vja in Gannavaram Pasuvu Arrest
I want to see jagan and bhar in this state
Followed by
pedi reddy
dwarm pudi
roja
Vijay Sai
sajjala
nani
-
-
-
-
-
sonykongara reacted to gnk@vja in Gannavaram Pasuvu Arrest
Enduku over acting chesthunnadu cough chesukunta
sympatgy dobbatanika ?
zoom meeting lo ki vachinappudu unna balupu ekkada poyundi
-
-
sonykongara got a reaction from Bleed_Blue in AP Liquor scam
AP News: మద్యం కుంభకోణం.. సిట్ ఎదుట హాజరైన ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి
మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
By Andhra Pradesh News TeamUpdated : 14 May 2025 14:58 IST Ee Font size 1 min read
విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో.. నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు.
-
sonykongara got a reaction from Mobile GOM in AP Liquor scam
AP News: మద్యం కుంభకోణం.. సిట్ ఎదుట హాజరైన ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి
మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
By Andhra Pradesh News TeamUpdated : 14 May 2025 14:58 IST Ee Font size 1 min read
విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో.. నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు.
-
sonykongara reacted to TDP_2019 in Gannavaram Pasuvu Arrest
veedi laanti nikrusthudi meeda jaaali kooda choopinchakoodadu.
-
-
sonykongara reacted to Bleed_Blue in Quantum Computing Valley In Amaravati
Quantum computing is the future, for AI to flourish it's needed. CBN's vision
-
-