Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 

జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది

Link to comment
Share on other sites

17 minutes ago, Siddhugwotham said:

జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 

జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది

Vemireddy subtle ga esukuntunnadu jaffa gadini, waiting for chance to display this🤣

he has mining businesses in africa and money in dubai.. he is not giving a fcuk

Link to comment
Share on other sites

30 minutes ago, Flash said:

Vemireddy subtle ga esukuntunnadu jaffa gadini, waiting for chance to display this🤣

he has mining businesses in africa and money in dubai.. he is not giving a fcuk

It may be a game plan to keep CBN garu waiting to deploy a candidate for nellore MP .. this vemireddy is not trustworthy it looks like

Link to comment
Share on other sites

36 minutes ago, mahi101987 said:

It may be a game plan to keep CBN garu waiting to deploy a candidate for nellore MP .. this vemireddy is not trustworthy it looks like

Antha game plan jagan ki  unte

Inni changes notification ochake chesevadu ga change chesina  mla mp seats.nellore okate enduku chestaru

Link to comment
Share on other sites

7 hours ago, Siddhugwotham said:

జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 

జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది

Koncham exaggerate chesinattu ga vundi Vemireddy current stance ni, TDP ki evaro schools owner edo annaru ga? Etuvanti vallani techi enduku? Same demands TDP lo cheste?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...