రాష్ట్రానికి హెచ్డీ హ్యుందాయ్ షిప్యార్డు! ABN , Publish Date - Sep 05 , 2026 | 04:14 AM ప్రపంచంలోనే అతిపెద్ద షిప్బిల్డింగ్ కంపెనీ హెచ్డీ హ్యుందాయ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలతో దక్షిణ కొరియాకు చెందిన ఆ కంపెనీ రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపింది. కాకినాడ సెజ్లో ఏర్పాటుకు ప్రభుత్వానికి దక్షిణ కొరియా కంపెనీ ప్రతిపాదనలు LATEST వెయ్యి రోజులుగా రాష్ట్రంలో రాబందు, రాక్షస పాలన సాగుతోంది: హర వంట విషయంలో గొడవ.. భ