Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
1 hour ago, sonykongara said:

టీడీపీ, కాంగ్రెస్‌ ఎలా కలుస్తాయని ప్రశ్నించారు

Hey ooko aunty... Tdp pettina aayana kuthuru ga putti nuvvu first aa party loke lagethav.. gammuna vachi pani purthi jesukuni po

Link to comment
Share on other sites

3 minutes ago, Nandamuri Rulz said:

Ee ballet pathram release chesi manchi pani jesindru... Ballon ballon anta gatla egurukuta poyaaka aada bugga eda vundo agupadaka enakki vachetollam

 

hahaha..idi nayam konni places lo 50 mandi untaru contestants appudu endi paristhiti

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
కూకట్‌పల్లిలో పురందేశ్వరి ప్రచారం..
27-11-2018 20:46:20
 
636789483817589569.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లిలో పార్టీల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావుకు మద్దతుగా కూకట్‌పల్లిలో దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం నిర్వహించారు. వసంతనగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన రోడ్ షో‌లో పాల్గొన్న ఆమె.. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్‌పై, మహాకూటమి పార్టీలపై నిప్పులు చెరిగారు. చిన్నపాటి వర్షం పడితే పడవలు వేసుకొని వెళ్లే పరిస్థితి కూకట్‌పల్లిలో నెలకొందన్నారు. డ్రైనేజ్‌ నుంచి మురుగు నీరు ఇళ్లలోకి వస్తుందోన్నారు. ఇటువంటి పరిస్థితిని ఏ విధంగా విశ్వనగరంలో భాగంగా చూడాలని తాజామాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్టారావును, టీఆర్ఎస్‌ను ఆమె ప్రశ్నించారు. భావసారూప్యత లేని పార్టీలన్నీ మహాకూటమి పేరుతో వచ్చాయని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. నరేంద్ర మోదీని ఓడించాలనే ఉద్దేశ్యంతో భావసారూప్యత లేని పార్టీలు ఒక చోట చేరాయని విమర్శించారు. అవినీతి లేని అభివృద్ధిని మోదీ అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా అవినీతి లేని అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.

 

2 hours ago, Saichandra said:

Thupuk 

 

Link to comment
Share on other sites

కూకట్‌పల్లిలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ
28-11-2018 10:22:06
 
హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి అల్విన్‌కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అడ్డుకున్నారు. కార్యకర్తల కోసం సిద్ధం చేసిన టిఫిన్‌, సామాగ్రిని వెంకటేష్‌ గౌడ్‌ అనుచరులు నేలపాలు చేశారు. దీంతో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారికి చెదరగొట్టారు.
Link to comment
Share on other sites

కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.కార్యకర్తలకు సిద్ధం చేసిన టిఫిన్ నెలపాలు చేసిన టీఆరెస్ కార్యకర్తలు. ఓటమి తప్పదు అని ఫిక్స్ అయ్యారు, కడుపు మంట తీర్చుకుంటున్నారు! రెండు వారాలు మిగిలివుంది. #KCRFailedTelangana

DtEJyI2U8AAKxeI.jpg
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.కార్యకర్తలకు సిద్ధం చేసిన టిఫిన్ నెలపాలు చేసిన టీఆరెస్ కార్యకర్తలు. ఓటమి తప్పదు అని ఫిక్స్ అయ్యారు, కడుపు మంట తీర్చుకుంటున్నారు! రెండు వారాలు మిగిలివుంది. #KCRFailedTelangana

DtEJyI2U8AAKxeI.jpg

Tine tindini nela palu cheyyakudadhu ane ingita gnanam kuda ledhu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...