Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,140
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. Corruption free government is the aim of Modi govt....
  2. అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఏలూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్‌ యాదవ్‌ ఖరారయ్యారు. ఆ పార్టీ వర్గాలు గురువారం ఇక్కడ ఈ విషయం తెలిపాయి. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడికి మహేశ్‌ అల్లుడు. మహేశ్‌ తండ్రి సుధాకర్‌ యాదవ్‌ గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ స్థానంలో పోటీచేసిన ఈయన.. ఈసారి కూడా అక్కడే బరిలోకి దిగుతున్నారు. ఏలూరు లోక్‌సభ సీటును ఈ దఫా బీసీలకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. మొదట గోపాల్‌ యాదవ్‌ అనే ప్రవాసాంధ్రుడి పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత ఆ పేరు వెనక్కి వెళ్లి తాజాగా మహేశ్‌ యాదవ్‌ పేరు ఖరారైంది. కాగా.. మాజీ ఎంపీ, సీనియర్‌ నేత బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానానికి నిలపాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఆయన గతంలోనూ ఇక్కడి నుంచి లోక్‌సభకు గెలిచారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారుకాలేదు. కర్నూలులో కూడా బీసీ అభ్యర్థినే నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. బస్తిపాడు నాగరాజు అనే కురబ సామాజిక వర్గ నేతను ఆ స్థానానికి ఎంపిక చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. నంద్యాల సీటుకు బైరెడ్డి శబరి ఎంపికైనట్లు తెలిసింది. అమలాపురం (ఎస్సీ) ఎంపీ స్థానానికి దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీశ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. బాపట్ల లోక్‌సభ స్థానానికి తాజాగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి కృష్ణప్రసాద్‌ పేరు తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణికి ఈయన అల్లుడు. తెలంగాణ రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేసి రిటైరయ్యారు. విజయనగరం లోక్‌సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
  3. రిజైన్ చెయ్యకుండా జైలు నుండే ముఖ్యమంత్రి గా కొనసాగబోతున్న అరవింద్ కేజ్రీవాల్.....
  4. Aithe Kavithakka ippatlo bayataku raademo....
  5. ee maatedo 2009 lo cheppi vunte, AP vidipoyedi kaadu....
  6. పార్టీ మారడం లేదు : ఎర్రబెల్లి ఎర్రబెల్లి పార్టీ మారుతారని ఎవరూ చెప్పుకోవడం లేదు కానీ...తాను మాత్రం పార్టీ మారడం లేదని బీఆర్ఎస్ లోనే ఉంటానని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఎర్రబెల్లి నుంచి వచ్చిన సమాచారం చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరు అడిగారబ్బా అని. డీఎస్పీ ప్రణీత్ రావు ను సిట్ అధికారులు ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎర్రబెల్లి దొరికిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే బిక్కుబిక్కుమంటున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలో ఎర్రబెల్లి రక్షణ కోసమైనా బీజేపీలో చేరేందుకు ప్రయత్నించాలనుకుంటున్నారని అందుకే.. తనను సంప్రదించేలా.. లీకులు ఇస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
  7. nothing... better to come out from Devineni tag
  8. *బుజ్జీ - వల్లభనేని వంశీ* *కన్నా - బోండా ఉమామహేశ్వరరావు* *చిట్టీ - బోడే ప్రసాద్* *బుజ్జి గాడి ఫ్రెండ్షిప్ బోడే సీటు పోవడానికి కారణం* బుజ్జీతో చిట్టీ కు ఉన్న బంధమే చిట్టీను రాజకీయ చిక్కుల్లో పడేసింది.చివరకు పెనమలూరు టిడిపి సీటు కూడా చిట్టీ కోల్పోవాల్సి వచ్చింది.బోడే ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు.ఒక్కసారి ఫోన్ డేటా చూపిస్తే బుజ్జీ(వంశీ)తో,బుజ్జీ గాడి ఫ్రెండ్ కొడాలి తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన సంఘటనలు ఎవ్వరూ ,మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గమనించడం లేదు అనుకొంటే పొరపాటే.ఇప్పుడు సీటు కోల్పోవడానికి ఇదే కారణం.ఇదేమి క్యాడర్ తెలియదు.అర్ధరాత్రి బుజ్జి,వాడి ఫ్రెండ్ గుట్కా గాడితో చేసిన,చేస్తున్న రాజకీయాలు పార్టీ క్షుణ్ణంగా గమనించి,రాబిన్ శర్మ, ప్రైవేట్ గా సమాచారం తెచ్చుకొని సీటు ఇవ్వకుండా ప్రక్కన బెట్టారు.ఈ విషయం పెనమలూరు టిడిపిలో ఎంతమందికి తెలుసు చెప్పండి.బోడే కన్నీళ్లు పెట్టేస్తే తెరవెనుక రాజకీయం మాసిపోతుందా,యనమలకుదురు లో పార్టీ జెండాలు తీసేసి ర్యాలీ చేయడం తెలుగుదేశం నాయకులకు సరైందా. తెలుగుదేశం పార్టీ..బోడే ఒక్కరే కాదు.83 నుంచి ఏమీ బోడే జెండా మోయలేదు.ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి అనేకానేక ఆరోపణలు లేవా ఉన్నాయి పక్కాగా ఉన్నాయి.చంద్రబాబు నాయుడు సీటు ఇవ్వను అనడానికి ముందు ఏం జరిగింది.4 సార్లు పిలిస్తే ఎంత ఖర్చు పెట్టగలవు అని అడిగితే ఖర్చు పెట్టలేను అని బోడే చెప్పింది వాస్తవం కాదా.అలాంటప్పుడు సీటు ఇంకొకరికి ఇస్తారు గా.ఇవేమీ క్యాడర్ తెలుసుకోకుండా బోడే కన్నీళ్లు లో కరిగిపోతే పార్టీ నష్టపోదా.?బోడే కోసం పార్టీనా,పార్టీ కోసం క్యాడరా.ఇవేమీ అర్ధం చేసుకోకుండా బోడే వెనుక జెండాలు లేకుండా యనమలకుదురు పార్టీ నాయకత్వం నడుస్తుందా. ఇలాంటి పిచ్చి పనులు క్యాడర్ చేయడం వలన పార్టీకి నష్టం కాదా..జోగి గెలిసి మీ నెత్తిన కూర్చుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు బాగుంటుందా చెప్పండి.ఆలోచించుకోండి.ఇప్పటికే నియోజకవర్గంలో బీసీ,నాన్ బీసీ ఫీలింగ్ తెచ్చాడు జోగి.రేపటి రోజు పెనమలూరు సర్వనాశనం అవుతుంది.అప్పుడు తెలుగుదేశం నాయకులు ఏడుద్దురు గాని..ఎప్పటికైనా పార్టీ నే సుప్రీం.నాయకుడు కాదు.
  9. The decision of Jana Sena President Pawan Kalyan to opt out of contesting from Gajuwaka in the upcoming 2024 general elections has provided a sigh of relief to TDP activists. Despite losing the 2019 election, TDP candidate Palla Srinivasa Rao has continued to actively work in the Gajuwaka segment, particularly highlighting issues such as the privatization of the Visakhapatnam Steel Plant. Palla’s efforts have garnered appreciation from the local populace, especially those employed in the Steel Plant. Given TDP’s strong presence in Visakhapatnam city and Gajuwaka, Palla is confident that TDP Chief Chandrababu Naidu will assign him the party ticket for the Gajuwaka constituency. The privatization issue, which Palla has been vocally opposing, has further solidified his position among the electorate, especially the workers from the Steel Plant who form a significant portion of the constituency’s population. In contrast, YSRCP has faced internal challenges in Gajuwaka, with frequent changes in the party’s candidate selection. The appointment of V.Ramachandra Rao (Chandu) and later Gudivada Amarnath as constituency in-charges has led to dissent within the party ranks. Many prominent YSRCP leaders have reportedly expressed reluctance to cooperate with Gudivada Amarnath, indicating potential internal friction within the party. TDP sees Gajuwaka as a guaranteed seat, especially with the current political dynamics favoring Palla’s candidacy and the internal turmoil within YSRCP. The party is confident that Gajuwaka will be secured in its favor, considering it as a stronghold akin to Kuppam.
  10. inka modi showing affection towards his step son
  11. Out if 130 from SOUTH BJP alone gets not more than 35... For NDA it's 58...
  12. అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు. ‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది మీరేగా! వచ్చిన తర్వాత ఆ విచారణ ఏదో మీరే జరిపించుకోండి’’ అని ఆయన వారితో నవ్వుతూ అన్నారు. తమ గెలుపు ఖాయమని, గవర్నర్‌ నజీర్‌ చేతుల మీదుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము కోరుకొంటున్నామని వారు చెప్పగా, ఆయన కూడా నవ్వారు. గవర్నర్‌ను వారు విజయవాడ రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం కలిశారు.
×
×
  • Create New...