Jump to content

టీజేఎస్‌కు మిగిలింది నాలుగే!


JAYAM_NANI

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=669552

టీజేఎస్‌కు మిగిలింది నాలుగే!
23-11-2018 03:50:52
 
  • 5 చోట్ల నామినేషన్ల ఉపసంహరణ
  •  4 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ
హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎ్‌సకు చివరికి నాలుగు సీట్లు మిగిలాయి! మొత్తం 8 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ సొంతంగా ఆ పార్టీకి మిగిలింది 4 సీట్లే! మరో 4 చోట్ల స్నేహపూర్వక పోటీ ఉండనుంది. టీజేఎస్‌ అభ్యర్థులు 14 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయగా.. 5 చోట్ల ఉపసంహరించుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి చింతా స్వామి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. సిద్దిపేట, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, వరంగల్‌ (తూర్పు), దుబ్బాక, మల్కాజిగిరి, వర్ధన్నపేట, అంబర్‌పేట స్థానాల్లో టీజేఎస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌, మహబూబ్‌నగర్‌, చెన్నూరు, అశ్వారావుపేట, మిర్యాలగూడ స్థానాల్లో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీజేఎ్‌సపై కాంగ్రెస్‌ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో కేవలం అంబర్‌పేటలో మాత్రమే ఉపసంహరించుకున్నారు. బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కోసం మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌ త్యాగం చేసింది.
 
1grgthhy45.jpg 
Link to comment
Share on other sites

50 minutes ago, JAYAM_NANI said:

http://www.andhrajyothy.com/artical?SID=669552

టీజేఎస్‌కు మిగిలింది నాలుగే!
23-11-2018 03:50:52
 
  • 5 చోట్ల నామినేషన్ల ఉపసంహరణ
  •  4 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ
హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎ్‌సకు చివరికి నాలుగు సీట్లు మిగిలాయి! మొత్తం 8 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ సొంతంగా ఆ పార్టీకి మిగిలింది 4 సీట్లే! మరో 4 చోట్ల స్నేహపూర్వక పోటీ ఉండనుంది. టీజేఎస్‌ అభ్యర్థులు 14 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయగా.. 5 చోట్ల ఉపసంహరించుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి చింతా స్వామి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. సిద్దిపేట, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, వరంగల్‌ (తూర్పు), దుబ్బాక, మల్కాజిగిరి, వర్ధన్నపేట, అంబర్‌పేట స్థానాల్లో టీజేఎస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌, మహబూబ్‌నగర్‌, చెన్నూరు, అశ్వారావుపేట, మిర్యాలగూడ స్థానాల్లో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీజేఎ్‌సపై కాంగ్రెస్‌ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో కేవలం అంబర్‌పేటలో మాత్రమే ఉపసంహరించుకున్నారు. బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కోసం మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌ త్యాగం చేసింది.
 
1grgthhy45.jpg 

Malkajigiri 

Warangal East 

Win avvochu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...