నేలను దున్ని దేశానికి బువ్వ పెడుతున్న రైతాంగం ఈయన ఇంటికీ, ఆఫీస్ కీ కూతవేటు దూరంలో ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని లక్షల మంది ధర్నా చేస్తుంటే పోయి మాట్లాడి సమస్య తీర్చడానికి ప్రయత్నించడు..
కానీ ఎక్కడో సముద్ర అంతర్భాగంలో ఉన్న ద్వారక భూమికి పూజ చేయడానికి, దానిపేరు మీద ఫోటో షూట్ చేయడానికి తీరిక ఉంటుంది.
ఇలాంటివి తెలియక...
పీవీ నరసింహారావు గారు ఆర్థికవ్యవస్థ చక్కబెట్టారు,
రాజీవ్ గాంధీ IT అని పరిగెత్తారు,
వాజపేయ్ లాంటివాళ్ళు టెలీకామ్ రంగంలో విప్లవం, అణుపరీక్షలు తొక్క తోటకూర అన్నారు....
నువ్వు గొప్పోడివి
వర్ధిల్లాలి గుజరాతీ బానిసత్వం..
1800 కోట్లతో దేవాలయం:
20000 కోట్లతో పార్లమెంటు:
1750 కోట్లతో వాల్మీకి విమానాశ్రయం:
3000 కోట్లతో పటేల్ విగ్రహం :
4000 కోట్లతో శివాజీ విగ్రహం :
7500 కోట్లతో విమానం :
...మన దేశం పురోగతి వైపు పయనిస్తోంది
పురోగతి సాధించిన దేశంలోని 110కోట్ల పేద ప్రజలలో ఇతను ఒకరు.
.... ఇతను తన బంగ్లా పై అంతస్తు నుంచి చూస్తున్న 'భరతపుత్రుడు'. ..లోయర్ ఫ్లోర్ అతని భార్య మరియు పిల్లలు విందును ఆస్వాదించడం చూడవచ్చు ...
ఆ profits అన్నీ strong foundation వల్ల వచ్చినవి, ఈ ముండ పీకింది ఏమీ లేదు, అమ్మి మింగడం తప్ప.
Btw, వాడు ఇప్పుడు సముద్రంలో కి దిగడం వల్ల దేశానికి ఏమి ఉపయోగం? అలా చెయ్యడానికి యోగులు చాలా మంది ఉన్నారు గా?
కలికాలం brother, పని చేసే వారి కంటే, నటించే వారినే ఎక్కువ నమ్ముతారు.
Ex: ఈనాడు వటవృక్షంలా ఎదిగిన LIC ని ఆనాడు స్థాపించినోడు విలన్.
LIC నుండి 80 వేల కోట్ల రూపాయలను ఆదానీకి ఇప్పించి దేశానికి గుండు కొట్టించినోడు దేవుడు.
మనదేశ ప్రజల ప్రాధాన్యతలే వేరు.
#బత్తాలిబన్లు