Jump to content

whats happening


vizag ntr

Recommended Posts

జిల్లాలోని వినుకొండలోని సీతారామ టవర్స్‌లో కన్న తల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు అతడి భార్య సహకరించింది. అయితే ఈ హత్యను కొడుకు, కోడలే చేశారని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కొడుకు, కోడలే హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...