Jump to content

విశాఖను సొంత జట్టుగా ఎంచుకున్న ధోనీ టీం


Ramki

Recommended Posts

ముంబై : బాంబే హైకోర్టు తీర్పుతో ముంబై, పూణె జట్లు మహారాష్ట్రలో కాకుండా వేరే చోట వేదికలను ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లా విశాఖ, రాయ్‌పూర్, కాన్పూర్, జైపూర్‌లను సూచించారు. దీంతో ధోని నాయకత్వం వహిస్తున్న పూణె సూపర్ జెయింట్స్ జట్టు విశాఖను తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం రెండు రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. అయితే ముంబై జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగుళురులో జరిగే అవకాశాలు కనబడుతన్నాయి.

Link to comment
Share on other sites

విశాఖను సొంత జట్టుగా ఎంచుకున్న ధోనీ టీం
15-04-2016 20:29:44

 

 

635963489870049295.jpg
ముంబై : బాంబే హైకోర్టు తీర్పుతో ముంబై, పూణె జట్లు మహారాష్ట్రలో కాకుండా వేరే చోట వేదికలను ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లా విశాఖ, రాయ్‌పూర్, కాన్పూర్, జైపూర్‌లను సూచించారు. దీంతో ధోని నాయకత్వం వహిస్తున్న పూణె సూపర్ జెయింట్స్ జట్టు విశాఖను తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం రెండు రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. అయితే ముంబై జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగుళురులో జరిగే అవకాశాలు కనబడుతన్నాయి.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...