Jump to content

Bhavani IslandTourism Corporation


sonykongara

Recommended Posts

  • Replies 348
  • Created
  • Last Reply

భవానీ ఐలాండ్ మాత్రమే కాదు, మరో రెండు దీవుల అభివృద్ధికి ముందుకొచ్చిన యూఏఈ సంస్థ.

   
uae-16082018-1.jpg
share.png

కృష్ణా నదిలో ఉన్న దీవుల అభివృద్ధికి ఆసక్తి కనబర్చిన యూఏఈ కి చెందిన బీఎల్ఎఫ్ సంస్థ రెండు దీవుల అభివృద్ధికి సీఆర్‌డీఏతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ యూఏఈ లో అక్కడి ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్). కృష్ణానదిలో ఉన్న 14 దీవుల్లో ఏడు దీవులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ రెండు ఐలాండ్ లను బీఎల్ఎఫ్ ప్రతినిధులు పరిశీలించారు.

 

uae 16082018 2

దాదాపు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, రిక్రియేషన్ విల్లాలు నిర్మించడానికి యూఏఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిగా ప్రారంభించే ముందు పర్యావరణ అంశాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మూడు నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు అక్టోబర్ 2017లో దుబాయ్ పర్యటన చేసిన సందర్భంలో, బిజినెస్ లీడర్స్ ఫోరమ్ తో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో నవ్యాంధ్రకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు, వారు అధ్యయనం చేసి, వచ్చారు.

uae 16082018 3

ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు. వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది.

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

భవానీ ఐలాండ్ మాత్రమే కాదు, మరో రెండు దీవుల అభివృద్ధికి ముందుకొచ్చిన యూఏఈ సంస్థ.

   

uae-16082018-1.jpg
share.png

కృష్ణా నదిలో ఉన్న దీవుల అభివృద్ధికి ఆసక్తి కనబర్చిన యూఏఈ కి చెందిన బీఎల్ఎఫ్ సంస్థ రెండు దీవుల అభివృద్ధికి సీఆర్‌డీఏతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ యూఏఈ లో అక్కడి ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్). కృష్ణానదిలో ఉన్న 14 దీవుల్లో ఏడు దీవులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ రెండు ఐలాండ్ లను బీఎల్ఎఫ్ ప్రతినిధులు పరిశీలించారు.

 

uae 16082018 2

దాదాపు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, రిక్రియేషన్ విల్లాలు నిర్మించడానికి యూఏఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిగా ప్రారంభించే ముందు పర్యావరణ అంశాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మూడు నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు అక్టోబర్ 2017లో దుబాయ్ పర్యటన చేసిన సందర్భంలో, బిజినెస్ లీడర్స్ ఫోరమ్ తో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో నవ్యాంధ్రకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు, వారు అధ్యయనం చేసి, వచ్చారు.

uae 16082018 3

ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు. వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది.

:super:

Link to comment
Share on other sites

కృష్ణా దీవుల్లో గోల్ఫ్‌ కోర్సు! 
రెండు చోట్ల 500 ఎకరాల్లో  పలు ప్రాజెక్టులు 
యూఏఈకి చెందిన బీఎల్‌ఎఫ్‌తో  సీఆర్‌డీఏ ఎంఓయూ 
రాజధాని ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష 
ఫిల్మ్‌, టీవీ ఇన్‌స్టిట్యూట్‌కి సహకరించాలన్న నిర్మాత సురేష్‌బాబు 
ఈనాడు - అమరావతి 
16ap-main12a.jpg

రాజధాని అమరావతికి పక్కనే కృష్ణా నదిలోని రెండు దీవుల్లో 18 హోల్స్‌ గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్‌ సెంటర్‌, హోటళ్లు, రిసార్టులు, విల్లాలు అభివృద్ధి చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం(బీఎల్‌ఎఫ్‌) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గురువారం బీఎల్‌ఎఫ్‌, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. కృష్ణానదిలో ఒక దీవిలో 399, మరో దీవిలోని 99 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయాలన్నది ప్రతిపాదన. ఒప్పందంపై బీఎల్‌ఎఫ్‌ అధ్యక్షుడు రామ్‌బుక్సానీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంతకాలు చేశారు. రాజధాని ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) అధికారులతో గురువారం సమీక్షించారు. కృష్ణా నదిలో మొత్తం 14 దీవుల్లోనూ ఏడింటి అభివృద్ధికి వీలుందని అధికారులు వివరించారు. ఏడు దీవుల్లో 3,800 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు దీవుల్లో చేపట్టే ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రతిపాదనలు, ప్రణాళికలతో రావాలని బీఎల్‌ఎఫ్‌ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. నాలుగు నెలల్లో ప్రణాళికలతో వస్తామని బీఎల్‌ఎఫ్‌ ప్రతినిధులు తెలిపారు. బీఎల్‌ఎఫ్‌ను యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ, అక్కడి భారత రాయబార కార్యాలయం, కాన్సుల్‌ జనరల్‌ సంయుక్తంగా నెలకొల్పాయి.

Link to comment
Share on other sites

ద్వీపాలు దేదీప్యం!
17-08-2018 03:06:52
 
  • 8 కృష్ణా ఐలాండ్స్‌ అభివృద్ధి
  • 8 బీఎల్‌ఎ్‌ఫతో సీఆర్డీఏ ఒప్పందం
  • 8 27న ముంబైకి సీఎం.. బాండ్స్‌ లిస్టింగ్‌ పరిశీలన
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిలో ఉన్న ద్వీపాలను అభివృద్ధి చేయడానికి యూఏఈకి చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌(బీఎల్‌ఎ్‌ఫ)తో సీఆర్డీఏ ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రామ్‌ బుక్షానీ ఈ ఒప్పందంలో పాల్గొన్నట్టు తెలిపారు. కృష్ణానదిలో 14 ద్వీపాలు ఉన్నాయని, వీటిలో 7 ద్వీపాలు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. వాటిలో గోల్ఫ్‌కోర్స్‌, విల్లాలు, రెస్టారెంట్లు, కన్వన్షన్‌ సెంటర్ల నిర్మాణానికి బీఎల్‌ఎఫ్‌ ప్రతినిధులు ముందుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏతో బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రామ్‌ బుక్షానీ ఒప్పందం చేసుకున్నారన్నారు. ద్వీపాల అభివృద్ధికి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. గోల్ఫ్‌కోర్సు, రెస్టారెంట్లు, విల్లాలు, కన్వన్షన్‌ సెంటర్‌ వస్తే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక్కో ద్వీపాన్ని మీటరు నుంచి 2.5 మీటర్ల మెరక చేయాల్సి ఉందన్నారు. 3500 ఎకరాల్లో 18 గోల్ఫ్‌ కోర్స్‌, రిసార్ట్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. మీడియా సిటీ గురించి కూడా సీఎం వద్ద జరిగిన సమీక్షలో చర్చ జరిగిందన్నారు. మీడియా సిటీపై మెకెన్సీ కంపెనీ ప్రజెంటేషన్‌ ఇచ్చిందన్నారు. మీడియా సిటీ ఏర్పాటు వల్ల ఉద్యోగావకాశాలు విస్తారంగా లభిస్తాయన్నారు. ఇదిలావుంటే, అమరావతిలో భూములు తీసుకుని పనులు ప్రారంభించని సంస్థల యాజమాన్యాలతో వచ్చేవారం సీఎం సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. రాజధాని అభివృద్ధి కోస మే తక్కువ ధరలకు ఆయా సంస్థలకు భూములు కేటాయించామన్నారు. గురువారం అమరావతిలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి బాండ్ల విక్రయాలు విజయవంతం కావడం కొందరికి ఇష్టం లేదని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 27న బాంబే స్టాక్‌ ఎక్సెంజ్‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ జరగనుందని, దీనికి సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. విజయవాడలోని కాలువల సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
Link to comment
Share on other sites

According to information, Bhavani island has 792 acres, of which just 125-acre is being used by the BITC. The Dredging Corporation of India has come forward to dump sand on the island at no cost. This would help the BITC to protect the island from erosion. The officials have plans for sheet piling of the island to keep it safe from inundation during floods.

 

The biggest island in the River Krishna near Bhavani island measures 1,008 acres. Next to it is an island with 752 acres of area. Similarlly, islands measuring 609 acres, 514, 388 and 670 acres are situated in the River Krishna. If all these islands get a facelift with the coordination of private companies, the River Krishna looks beautiful with glittering lights from the shore. The dazzling islands will provide a picturesque look which may not stop many from landing there and enjoy as there is no tomorrow.

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

According to information, Bhavani island has 792 acres, of which just 125-acre is being used by the BITC. The Dredging Corporation of India has come forward to dump sand on the island at no cost. This would help the BITC to protect the island from erosion. The officials have plans for sheet piling of the island to keep it safe from inundation during floods.

 

The biggest island in the River Krishna near Bhavani island measures 1,008 acres. Next to it is an island with 752 acres of area. Similarlly, islands measuring 609 acres, 514, 388 and 670 acres are situated in the River Krishna. If all these islands get a facelift with the coordination of private companies, the River Krishna looks beautiful with glittering lights from the shore. The dazzling islands will provide a picturesque look which may not stop many from landing there and enjoy as there is no tomorrow.

ఏడు దీవుల్లో 3,800 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  chala bagam kottuku poyinattu undi

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...