నూజివీడు: సొంతగూటికి ముద్రబోయిన నూజివీడు టీడీపీ రెబల్ గా నామినేషన్ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గారు. ఆదివారం ఆయన తిరిగి టీడీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదేళ్లుగా నూజివీడు టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న ముద్రబోయిన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి అధిష్టానం నూజివీడు టికెట్ కేటాయింపు. దీంతో అలకబూనిన ముద్ర బోయిన.. టీడీపీకి రాజీనామా. నామినేషన్ ఉపసంహరించుకొని తిరిగి టీడీపీలో చేరడానికి ముద్రబోయిన అంగీకారం.