Jump to content

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
Posted

రఘురామకృష్ణం రాజు ప్రెస్ మీట్లలో తరుచూ చెప్తూ వచ్చే వాడు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి, ఆర్బిఐ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి అప్పులు రాకపోయినా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచి భారీగా అప్పులు ముడతన్నాయని.

వీటికి బలం చేకూరుస్తూ, పార్లమెంట్ లో కేంద్రం కూడా చెప్పింది. జగన్ రెడ్డి వచ్చిన తరువాత, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా రూ.15 వేల కోట్లు అప్పు ఇచ్చిందని.

ఈ రోజు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మాజీ చీఫ్ రజినీష్ కుమార్ ని, కేబినెట్ ర్యాంకుతో ఆర్థిక సలహాదారుగా, జగన్ రెడ్డి నియమించారు అని చెప్తే, రఘురామకృష్ణం రాజు మాటలు గుర్తుకు వచ్చాయి.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...