Jump to content

CBN's appeal to people to go back again n vote


Hello26

Recommended Posts

Eenadu news 

సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో మధ్యాహ్నం మూడు గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 54 ఓటింగ్ శాతం నమోదైంది. ఉదయం ఘర్షణ వాతావరణంతో మందకొడిగా జరిగిన ఓటింగ్.... మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జోరందుకుంటోంది. ఘర్షణలతో ఉదయం కాస్త మందకొడిగా జరిగిన పోలింగ్.. మధ్యాహ్నానికి ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 54 ఓటింగ్ నమోదైంది. ఉదయం ఈవీఎంలు పనిచేయక వెనక్కి వెళ్లిన ఓటర్లు మళ్లీ.. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలారు. ఎంత రద్దీ ఉన్నా ఓటు వేశాకే తిరిగి వెళ్తామని వృద్ధులు, మహిళా ఓటర్లు ఉత్సాహంగా చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...