Jump to content

Siddhugwotham

Members
  • Posts

    12,896
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. Congress campaign Operation Sindhoor With Balayya's GPSK
  2. జగన్ కన్నా ఈ PSR గాడు ఎక్కువ నమ్మినట్టున్నాడు జగన్ 30 ఏళ్లు సీఎం గా ఉంటాడని...
  3. సుప్రీం కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇప్పటికే ఓఎంసీ కేసులో తీర్పు వెల్లడించిన నాంపల్లి సీబీఐ కోర్టు ఓబులాపురం మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు ఈ కేసులో శ్రీలక్ష్మీకి కూడా శిక్షపడే అవకాశం ఓఎంసీ కేసులో నిందితురాలిగా జైలు జీవితం గడిపిన ఐఏఎస్ శ్రీలక్ష్మి వైఎస్ కుటుంబాానికి అత్యంత నమ్మకమైన అధికారిగా శ్రీలక్ష్మికి గుర్తింపు జగన్ సీఎం అయిన వెంటనే.. తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చిన శ్రీలక్ష్మి
  4. One should not eligible to contest in two general elections.... sasikala faced this also
  5. Nagam Janardhan Reddy who fights against OMC irregularities as opposition leader in and out of the Assembly
  6. inthaki yeppudu mokkani peekedi?
  7. Nani most lucky star Court and hit tho kalipi 100 kotlu earned ani talk.... Bojja Boss cinema ki kooda veede producer
  8. - గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
  9. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ సునామీ! 👌👌 సంచలన రికార్డు, ఆర్థిక వ్యవస్థకు పండుగ! నవంబర్, డిసెంబర్ 2024లో కాస్త వెనకడుగు వేసినట్టు కనిపించినా, ఆంధ్రప్రదేశ్ పన్ను వసూళ్లలో తిరిగి ఉవ్వెత్తున ఎగిసింది! 2025 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఏప్రిల్ నెలలో అయితే ఏకంగా రికార్డులనే బద్దలు కొట్టింది. ఇది ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి!👏👏 ఏప్రిల్ 2025లో రాష్ట్రం ఏకంగా ₹3,354 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. జీఎస్టీ వచ్చినప్పటినుంచి ఇంత భారీ మొత్తం ఎప్పుడూ రాలేదు. ఇది కేవలం పన్నుల శాఖ పనితీరుకు నిదర్శనం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతోంది. పన్నుల ఆదాయం ఇలా పెరుగుతూ పోతుంటే, రాష్ట్రం ఆర్థికంగా మరింత శక్తివంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎన్నడూ లేనంత రికార్డు వసూళ్లు 2017లో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ చట్టం వచ్చిన తర్వాత, ఏప్రిల్ 2025లోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అంతేకాదు, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ కూడా రికార్డు స్థాయిలో ₹1943 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వసూళ్లు పెరిగాయి. అంటే, ఎక్కువ మంది పన్నులు కడుతున్నారు, సెటిల్‌మెంట్లు సక్రమంగా జరుగుతున్నాయి, రాష్ట్రంలో పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో పన్నుల వసూళ్లు పెరుగుతూ వచ్చాయని వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. చివరగా ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ ఘనత సాధించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి: రిటర్నులు సక్రమంగా దాఖలు చేయడం. పన్ను ఎగవేతలను అరికట్టడం. బకాయిలు వసూలు చేయడానికి ఎగవేతదారుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేయడం. వసూళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం. రాష్ట్రం కొత్త పన్ను విధానాలను అమలు చేస్తూ, సాంకేతికతను వాడుతూ పన్నుల చెల్లింపులను పర్యవేక్షిస్తుండటంతో, జీఎస్టీ వసూళ్ల భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది. పన్ను వసూళ్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. పన్ను చెల్లించేవారికి మంచి సేవలు అందించడానికి, పన్నులు కట్టే విధానాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపారాలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూనే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. #AndhraPradesh
×
×
  • Create New...