Jump to content

ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి : జగన్


OnlyTDP

Recommended Posts

హైదరాబాద్ : గత రాత్రి కేంద్రం ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలని వైసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తర్వాత ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని అన్నారు. కేంద్రంలో కొనసాగుతున్న టీడీపీ మంత్రులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సాధిస్తామన్న చంద్రబాబు ప్యాకేజీకి ఎలా ఒప్పుకుంటారని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన అన్నారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...