kanagalakiran Posted October 7, 2015 Posted October 7, 2015 హైదరాబాద్, అక్టోబరు 7 : వైసీపీ అధినేత వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఫ్లైట్ మిస్ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గుంటూరులో దీక్ష చేపట్టేందుకు శంషాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్ అయింది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఉదయం పదిగంటలకు జగన్ నందిగామ చేరుకుంటారని వైసీపీ నేతలు చెప్పారు. అనంతరం బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకొని జగన్ గుంటూరుకు వెళ్లి దీక్ష చేపడతారని నేతలు వివరించారు. దరిద్రుడు సముద్రనికి స్ననానికి పొతె......అది కుడా ఒట్టిపోంది అంట
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.