ఉండి నియోజకవర్గ ప్రజలకు నా ఆహ్వానం..
ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉ. 10.00 లకు పెద అమిరంలోని మా స్వగృహం నుండి బయలుదేరి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి వెళ్లి ఉండి MRO ఆఫీసులో జనసేన, బీజేపీ బలపరచిన ఉండి నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను.
ఈ కార్యక్రమానికి మీరంతా హాజరై మీ విలువైన ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
~రఘరామ కృష్ణంరాజు