Jump to content

Siddhugwotham

Members
  • Posts

    12,987
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. Trump decision made India and China closer
  2. Veedi andam rettimpu avutundi coming 2 months
  3. Sarigga letters raayaledemo ee saari
  4. ధోని భజన మరీ ఎక్కువైంది తెలుగు కామెంటరీలో....
  5. నిజంగా 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడని జగన్ కన్నా, జనం కన్నా నాయకులు బాగా నమ్మినట్టున్నారు...
  6. 1999లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో KCR రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు మెదక్, నిజామాబాద్ జిల్లాలో నాడు దొంగనోట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది నాటి మెదక్ ఎస్పీ కృష్ణ ప్రసాద్ దొంగనోట్ల వ్యవహారంపై విచారణ జరపగా, పి.రామకృష్ణగౌడ్ అనే వ్యక్తిని గుర్తించారు కేసీఆర్ అనుచరుడిగా ఉన్న పి.రామకృష్ణ గౌడ్ దొంగనోట్ల వ్యవహారంలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి కేసీఆర్ ఇంట్లో ఆశ్రయం పొందాడు తర్వాత ఎస్పీ కృష్ణ ప్రసాద్ కు దొరికిన పి.రామకృష్ణ గౌడ్ ను లోతుగా విచారించగా కేసీఆర్ చెబితేనే ఇదంతా చేశానని, బీదర్ లో దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు (నాటి తన అనుచరుడు అయిన రామకృష్ణకు కేసీఆర్ సీఎం అయ్యాక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చాడు) ఇక తన దొంగనోట్ల బాగోతం బయటపడిందని తెలుసుకున్న కేసీఆర్ హుటాహుటిన చంద్రబాబు దగ్గరకు వెళ్లగా, చంద్రబాబు కేసీఆర్ ను మందలించాడు విషయం బయటకు తెలిస్తే తన ప్రభుత్వం పరువుపోతుందని చంద్రబాబు ఆలోచించాడు. పోలీసులు బీదర్ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్లొద్దని ఆదేశాలిచ్చాడు నాటి ఎస్పీని పిలిచి కేసీఆర్ పేరు బయటకు రాకుండా చూడాలని ఆదేశించాడు ఈ విషయం అన్ని పత్రికల్లో రావడంతో నాటి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, రామకృష్ణల మీద పోస్టర్లు తయారు చేశారు, ధర్నాలు చేశారు కేసీఆర్ ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు తర్వాత ఎలక్షన్లు రాగా, చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు చంద్రబాబు దగ్గరికి కేసీఆర్ వెళ్లి మంత్రి పదవి కోసం అడగగా, దొంగనోట్ల నిర్వాకం వల్ల పరువుపోయిందని, ఈసారి మంత్రి పదవి ఇవ్వనని చెప్పాడు కేసీఆర్ వల్ల ప్రమాదం అని చంద్రబాబుకు కొంతమంది హెచ్చరించడంతో, చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు నాటి కాంగ్రెస్ కేసీఆర్ మీద చర్యలకు మళ్లీ ధర్నాలు చేయడంతో చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం మీద సీబీఐకి లేఖ రాస్తా అని చెప్పాడు దాంతో కాపాడతాడనుకున్న చంద్రబాబు సీబీఐకి లేఖ రాస్తానని చెప్పడంతో, తాను ముద్రించిన దొంగనోట్లతోనే తెలంగాణ వాదం పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టాడు పార్టీ తొలిసారి జరిగిన ఎన్నికల్లో అదే దొంగనోట్లను వాడుకున్నాడు. ఇది కేసీఆర్ అసలు చరిత్ర కేసీఆర్ పేరు ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ లోనే కాదు, కేంద్రమంత్రిగా పని చేసినప్పుడు సహారా స్కాంలోనూ, ఈఎస్ఐ స్కాంలోనూ వినిపించింది
  7. Devaansh Naidu Lokesh Naidu Chandrababu Naidu Kharjura Naidu Miriyala Naidu .... Andaru gurtuku raavaali veediki
  8. జరిగే మాటలు మాట్లాడుకుందాం బ్రో!!! ఆడవారిని CBN పట్టించుకోడు... పేర్ని నాని భార్య అన్ని విధాలుగా దొరికిన పట్టించుకోకుండా వదిలేసాడు... చంద్రబాబు రజినీని అరెస్ట్ చేయడు... రేపు రోజాని కూడా వదిలేస్తాడు...
  9. విడుదల రజని పంపిన రాయబారం రట్టైంది ఆమె కహానీపై కస్సుమన్న లావు శ్రీకృష్ణదేవరాయలు నేను కాల్‌ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్‌ సంస్థలు నడుపుతున్నాం. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంవేస్తే.. పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది. చాలా మంది దగ్గర విడదల రజిని డబ్బులు తీసుకున్నారు. 10 రోజుల క్రితం కేసును ఆపాలని.. ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపారు. రెడ్‍ బుక్‍లో ఉన్నవాటిపై కేసులు నమోదు చేయిస్తున్నారన్న వ్యాఖ్యలు సరికాదు. IPS జాషువా సర్వీసు 2040 వరకు ఉంది - జాషువా స్టేట్‍మెంట్‍లో లక్ష్మీబాలజీ స్టోన్ క్రషర్స్.. నాకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారు. 2024 ఆగస్టు 24న మీ నుంచే ఫిర్యాదు వచ్చింది. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ లో అక్రమాలు ఉన్నాయని మీరే ఫిర్యాదు చేశారు. బాలినేని దగ్గరికి సాక్షి ప్రతినిధి మాధవరెడ్డిని తీసుకెళ్లింది మీరు కాదా? IPS అధికారులను బెదిరించింది మీరు కాదా? అక్రమాలు చేసేది మీరే.. మళ్లీ రెడ్ బుక్ అంటూ బుకాయింపులా? అంటూ విడుదలకు గడ్డిపెట్టారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.
  10. బాబు పై మళ్ళీ ఏడుపు... పొత్తు లేకపోతే టీడీపీ గెలిచేది కాదు ఏపీ లో... ఈసారి BRS మాత్రం పొత్తు లేకుండా పోటీ చేస్తాం...
×
×
  • Create New...