Jump to content

adithya369

Members
  • Posts

    10,757
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by adithya369

  1. 19 minutes ago, ChiefMinister said:

    Vallani blind bhakts ani voorike anaru

    aayana matram vere desam lo vuntadu.. mana desaniki radu

    vaalla fight enduko? denikosamo…. Vaallake theleedu. “Anukokunda oka roju” movie lo bhakthulu la vunnaaru 

  2. 7 minutes ago, Rajakeeyam said:

    konchem backmatter chadavandi velli, if vodafone idea Airtel pay their dues straight away they will be bankrupt benefitting Jio, so DoT and telecom companies requested for staggered payment of dues. These companies are represented in court by congress friends singhvi and kapil sibal.

    Singhvi, Kapil sibal aa?? Raghu Ram Rajan , Imran Hashmi lera …. List lo???

  3. 18 minutes ago, Rajakeeyam said:

    Appudemo by talking like this he is benefitting Ambani Jio annaru, ippudemo ila, edho oka side aadandi, all sides meme aadestham ante ela :laughing:

     


    ilaa kooda samardhinchukuntaara ???

  4. సుప్రీం కోర్ట్ జస్టిస్ అరుణ్ మిశ్రా గారి తీవ్ర వ్యాఖ్యల పైన దేశ ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి.. వ్యవస్థల్ని బ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వాల్ని మళ్ళీ ఎన్నుకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని మూసేసినా మూసేస్తారు.. ప్రజలు ధర్మాన్ని రక్షిస్తారా లేక కుల మత రొచ్చులో పడి అధర్మం విష కౌగిలిలో బలైపోతారా.. చూడాలి.. 🥲

    #india #politics

    A3F970A7-8B38-4E92-B7A9-AB05048CBB58.jpeg

  5. *మిషన్ రాయలసీమ ఛాలెంజ్*

    49 మంది వైసిపి ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు ఛాలెంజ్ విసిరిన లోకేష్.

    57 మంది రండి... నేను ఒక్కడినే వస్తా.

    సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేము సిద్దం అంటూ సవాల్ చేసిన లోకేష్.

    నాలుగేళ్లలో జగన్, వైసిపి కి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. 

    బద్వేలు క్యాంప్ సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైసిపి కి ఛాలెంజ్ చేసిన లోకేష్.

    క్యాంప్ సైట్ ముందు టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమ కు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు.

    మేము చేసింది ఎంటో చూపించాను. మీరు చేసింది ఎంటో చెప్పే దమ్ము ఉందా అంటూ జగన్ కి లోకేష్ సవాల్.

    మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీల తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు లోకేష్ సెల్ఫీ.

    గతంలో సీమ ని అభివృద్ది చేసింది మేమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం అన్న లోకేష్.

    #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra 

  6. యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి భయపడింది. 
     కడప గడ్డపై యువగళం ప్రభంజనం చూసి ప్యాలస్ పిల్లికి నిద్ర పట్టడం లేదు. 
     వైసిపి పార్టీ గుర్తు మారింది. ఫ్యాన్ కాదు కోడి గుడ్డు. 
     నా పై ప్యాలస్ పిల్లి కోడిగుడ్లు వేయించాడు.
     క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది, నీ తొక్కలో కోడి గుడ్డుకు భయపడతామా?
     కోడి గుడ్డు వేసిన  సైకో  గాళ్ళకి మన వాళ్లు మొహం మీద ఆమ్లెట్ వేసి పంపారు. 
     సైకోస్ చీకట్లో కోడిగుడ్లు విసరడం కాదు దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడండి. పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తాం. 
     ప్యాలస్ పిల్లికి దమ్ము, ధైర్యం ఉంటే పరదాలు లేకుండా నాలా ప్రజల్లో తిరగాలి.
     పరదాలు లేకపోతే ప్యాలస్ పిల్లికి పులుసు కారిపోవడం ఖాయం.

  7. 13 minutes ago, ramntr said:

    VSR Ey ga nbk best, minga bettedi emundi... Daani range ki minchi aadindi ani cheppali, manchi script dorikithe inko movie cheyyochu mythri tho, top quality product guaranteed.. 

    my3 tho inko movie na:run_dog: 

    Theaters ivvakunda entha manchi movie theesi emi use? 

    Movie baaga aadindi ante, it’s pure Nbk stamina and pongal season . 

  8. 13 minutes ago, KingV said:

    Producer manaki evaru better offer chesaru, vaadu financial ga strong aa kaada ani matrame choostaaru...

    collections, screens, lekkalu, bokkalu choosenta medhavi tanam or time producers ki vundadu, fans ki matrame sontham...!!!

    anthe le, hero ki Leni baadha, producer ki enduku vuntundi 

  9. లోకేష్ దెబ్బకి..... శిల్పా బ్యాంక్ బెంబేలు... 

    వర్ధన్ బ్యాంక్ ద్వారా..... శిల్పా కుటుంబం చేసిన ప్రజా ధనం లూటీ ని బయటపెట్టిన నారా లోకేష్...... 

    శ్రీశైలం.....నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా..... 

    శిల్పా కుటుంబం దోపిడీ గురించి ఆధారాలతో సహా బయటపెట్టిన నారా లోకేష్......

    ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా ద్వారా శిల్పా కుటుంబం దోపిడీ మొత్తాన్ని బయటకి తీసిన లోకేష్. 

    ఒక్క వర్ధన్ బ్యాంక్ ద్వారానే...... రూ.100 కోట్లు దళితుల సొమ్ము కొట్టేసిన శిల్పా చక్రపాణ రెడ్డి, శిల్పా రవి. 

    లోకేష్ బయటపెట్టిన ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి, ఫెమా, ఐటి, సిబిఐ అధికారులకు శిల్పా కుటుంబం అక్రమాల పై విచారణ జరపాలి అంటూ లేఖలు రాసిన టిడిపి ఎంపీలు. 

    రంగంలోకి దిగిన ఐటి అధికారులు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లో శిల్పా అవినీతి సామ్రాజ్యం పై దాడులు చేస్తున్న ఐటి అధికారులు. 

    వ్యవహారం బయటకి పొక్కకుండా బ్లూ మీడియా ని మ్యానేజ్ చేసిన శిల్పా కుటుంబం. 

    ఇప్పటి వరకూ రూ.729 కోట్లు అక్రమ ఆస్తులు గుర్తించినట్టు సమాచారం. శిల్పా ఇళ్లు, కార్యాలయాల్లో భారీగా రూ.2 వేల నోట్ల కట్టలు దొరికినట్టు సమాచారం. సుమారుగా 112 కోట్ల 2 వేల రూపాయల నోట్ల కట్టలు దొరికినట్టు సమాచారం.

    99958D2D-04A0-4AEA-BE8D-6945F7675011.jpeg

  10. ముస్లిం మైనారిటీలని అంతమొందించేందుకే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టుంది. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టిడిపి నేత షేక్ ఇబ్రహీం గారిని నరసరావుపేట పట్టణంలో అంతా చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకి పరాకాష్ట. 

    వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త ఆలీ గారి పరిస్థితి విషమంగా ఉంది. ఇవి ముమ్మాటికీ వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డర్లే. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారు. ఇప్పుడు ఇబ్రహీం సాబ్ ని చంపేశారు. జగన్ రెడ్డి గారూ.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా? ఇబ్రహీం ని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని, అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. ఇబ్రహీం కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వైసిపి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా పోరాటం మరింత ఉధృతమవుతుంది.

    486225F0-67A1-4E05-9E45-74439C7B53DD.jpeg

  11. జలగడు ఒకవేళ పోలీసులు ,ఇతర ఎన్నికల సిబ్బంది , వాలంటీర్లకి - ఎన్నికల్లో సపోర్ట్ కోసం తలా 10లక్షల నుంచి 2-3కోట్లు దాకా ఇవ్వగానే ఎగిరి గంతులేస్తే ,తరువాత మీ శవం డోర్ డెలివరీ గ్యారెంటీ ..

    జలగడి వాడకం ఎవరినైనా ఒక్కసారే అని అందరికీ తెలుసు కాబట్టే ,
    జలగడి దగ్గర డబ్బులు తీసుకున్న వారికే జలగడి ఓటమి గట్టిగా అవసరం ..

    జలగాయ్ వాడకం తరువాత ప్రక్కకి పోవడమో , పైకి పోవడమో లేదా ప్రక్క రాష్ట్రానికి  పోవడమో గ్యారెంటీ..

    ఉద్యోగుల వాడకం  అయిపోయింది కాబట్టి, జీతాలు కూడా ఇవ్వకుండా , ఎన్నికల నుంచి ప్రక్కన పెట్టారు ..

    బాబాయి వాడకం అయిపోయేసరికి గొడ్డలితో బాత్రూంలో పడుకోబెట్టాడు..

    అమ్మని ,ముందు సొంత జిల్లాలో అసెంబ్లీకి ,తరువాత దూరంగా లోక్ సభకి అంటూ ,చివరకు రోడ్డు మీద పాదయాత్ర దారిలో (చెల్లితో సహా)ప్రక్క రాష్ట్రానికి గెంటేశారు ..

    జలగడివి చర్లపల్లి జైలు తెలివితేటలు , ప్రక్కనే ఉన్నది  కుట్రలు , దౌర్జన్యాలలో ఆరితేరిన  బిజ్జల , ఏ2సహా నలభై దొంగలు..

     జలగడు తాను దోచుకున్న (ల్యాండ్ - శాండ్ - వైన్స్ -మైన్స్ - డ్రగ్స్ జేట్యాక్స్ ) లక్షలకోట్లు నుంచి , ఎన్నికల్లో గెలవటానికి  పంచిన డబ్బులు ఎవరికైనా తీసుకున్న డబ్బులు మిగలాలంటే , తరువాత చచ్చినట్టు జలగడు ఓడిపోతేనే సాధ్యం..

    ముందుగా పోలింగ్ అయిపోగానే , డబ్బులు వెనక్కి ఇవ్వమని తన రౌడీలను పంపిస్తాడు..

    ఒకవేళ మీరు ఎటైనా పారిపోయినా , పొరపాటున జలగడు గెలిస్తే , డబ్బులు తీసుకున్న వారిపై ఎదురు కేసులు పెట్టి , బాబాయికి గొడ్డలితో గుండెపోటు తరహాలో , దళిత డ్రైవర్ తరహాలో శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు..

    దళితులు , మైనారిటీల వాడకం అయిపోయేసరికి కొత్తగా బీసీల వాడకం స్టార్ట్ చేసారు..

    రాజధాని రైతుల వాడకం అయిపోయేసరికి,  రాజధాని మూడు ముక్కలు చేసి , దేవస్థానానికి వెళ్ళేటప్పుడు నకిలీ పోలీసులతో కొట్టించాడు..

    ఇప్పుడు ఏదో రాజధానిలో సెంటు పట్టాలు అంటున్నారు కానీ,  అవి కూడా తరువాత లాక్కోవడమే.. రాజధానిలో పూలింగ్ కి ఇచ్చిన దళితుల భూములు వెనక్కి తీసుకొంటుంటే , సెంటు పట్టా భూములు లాక్కోకుండా ఎలా ఉంటాడు?

    తనకి మద్దతు ఇచ్చిన రాజుగారు , దళిత యువనేతలు వాడకం అయిపోగానే, (విమర్శించారు  అని) కేసులు పెట్టి సిఐడి పోలీసులతో కొట్టిస్తున్నాడు..

    హోదా ,జాబ్ క్యాలెండర్ లాంటి రకరకాల పేర్లతో విద్యార్థులు , నిరుద్యోగులను వాడుకున్నాడు..

    పంచింది రూపాయి అయితే చార్జీలు -పన్నులు -ధరల బాదుడే బాదుడు రూపంలో దోచుకున్నది పది రూపాయలు..

    సృష్టిలో పగలు -చీకటి ,సుఖం-దుఃఖం, అభివృద్ధి-వినాశనం ,దేవుడు-రాక్షసుడు ,  ఆదాయం పెంపు -అప్పు , 
     విజన్ /టెక్నాలజీ/ హ్యాపీ నెస్ ఇండెక్స్ -అరాచకం/రౌడీయిజం/ దౌర్జన్యం/భయానకం , ఇలా రెండూ ఉండాల్సిందే ..

    చంద్రబాబు అభివృద్ధి , విజన్ /టెక్నాలజీ తీసుకుని, రాష్ట్ర రాజధాని అభివృద్ధి తో ఆదాయం పెంచి సంక్షేమ పథకాల అమలు , కృష్ణా-గోదావరి హారతుల వెలుగులతో  , అభివృద్ధి కి  అలియాస్(మారుపేరు) గా, విజన్ కి రోల్ మోడల్ గా చంద్రబాబు నిలిచారు..

    ఇక జలగడికి మిగిలింది రివర్స్ టెండర్ లో విధ్వంసం , వినాశనం , అప్పులు , అరాచకాలు , దౌర్జన్యాలు ..

    చంద్రబాబు ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తారు కాబట్టే ఏ పార్టీలోకి మారినా , గౌరవిస్తారు.. 

    అదే ఫ్యాక్షనిస్ట్ ఆర్థిక తీవ్రవాది అయిన జలగడికి  ఎదురుతిరిగితే మాత్రం శాల్తీ గల్లంతే ..

    శవాల వేటలో సొంత బాబాయి /సొంత పార్టీ కార్యకర్త అయినా,మాస్క్ అడిగిన డాక్టర్ అయినా ,విపక్ష నాయకుడు /సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సామాన్యుడు అయినా , ఆస్తుల విధ్వంసం ,ప్రాణాలు తియ్యడం కామన్..

×
×
  • Create New...