Jump to content

బడ్జెట్- గుజరాత్ కు గిఫ్ట్ ఆంధ్రాకు మోడీ చేయి


Cyclist

Recommended Posts

దిల్లీ: బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందని వైకాపా ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందించారు. కేంద్ర బడ్జెట్‌ తమను నిరాశపరిచిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. ఏపీకి ఎన్ని నిధులిస్తున్నారనే విషయంపైనా స్పష్టత లేదని విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. 

 

 

 

 

Inthakamundu last lo oka naalugu lines add chesevallu, Rashtra prabhuthvam Chandrababu fail ayyaru stateki ravalsinavi techukodamlo anii , Ippudu Guddu peete kodiki telusuddi noppi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...