sonykongara Posted April 30 Share Posted April 30 Vivaan 1 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 30 Share Posted April 30 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 30 Author Share Posted April 30 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 30 Author Share Posted April 30 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 30 Author Share Posted April 30 ఒంగోలులో నారా లోకేశ్ యువగళం సభ ఒంగోలులో లోకేశ్ యువగళం సభ తెదేపా హయాంలో జిల్లాలవారీగా ప్రాధాన్యం కల్పించాం: లోకేశ్ నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి ప్రజల తరఫున పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు ప్రజల తరఫున పోరాడితే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం ప్రకాశం జిల్లా అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం Vivaan 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 30 Author Share Posted April 30 Nara Lokesh: ప్రకాశం జిల్లాను ఫార్మాహబ్గా చేస్తాం: నారా లోకేశ్ ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. Published : 30 Apr 2024 19:25 IST ఒంగోలు: ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతాం. నాడు ఒక్క అవకాశం అని చెబితే మాయలో పడ్డారు.. నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. తెదేపా తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయి. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచాం. తెదేపా హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించాం. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి. నాపై 23 కేసులు పెట్టారు.. ప్రజల కోసం పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు. మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం. సమర్థ నాయకత్వం అందించే అభ్యర్థులను గెలిపించాలి. తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదు. చట్టాలను కొంత మంది చుట్టాలుగా మార్చారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. వారి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరులను పేదలకు ఖర్చు పెడతాం. తెదేపా హయాం నాటి పథకాలను వైకాపా రద్దు చేసింది. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం’’ అని లోకేశ్ భరోసా కల్పించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now