Jump to content

GMR Plans Rs 2,500 crore New Port at Kakinada


sonykongara

Recommended Posts

కాకినాడ సెజ్‌కు పర్యావరణ అనుమతులు

ఈనాడు, దిల్లీ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో జీఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థికమండలి ఒకటో దశకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ, సీఆర్‌జడ్‌ అనుమతులు మంజూరు చేసింది. యేటా 16 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరిగేలా జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఇక్కడ ‘డీప్‌వాటర్‌ బహుళ ప్రయోజక ప్రత్యేక ఆర్థికమండలి’ని ఏర్పాటు చేస్తోంది. తొలిదశను 206 హెక్టార్లలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాల కోసం 609 హెక్టార్లు కేటాయించారు. ఇక్కడ గోదాములు, లాజిస్టిక్‌పార్కులు, షిప్‌బిల్డింగ్‌ తదితరాలు ఏర్పాటు చేస్తారు. రూ.2,123 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 1,250 మందికి ప్రత్యక్షంగా, 1,500 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...