గేదెను ఢీ కొట్టడంతో 'వందేభారత్' రైలు ధ్వంసం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వందేభారత్' ఎక్స్ప్రెస్ రైళ్లు.. వాయు వేగంతో పరిగెడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
అయితే, ఇవి వేగంతో వెళ్లినప్పటికీ.. మిగతా రైళ్లతో పోల్చితే దృఢంగా లేవని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
అహ్మదాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు రెండు గేదెలు అడొచ్చాయి.
దీంతో వాటిని ఢీ కొట్టగా.. ట్రైన్ ముందు భాగం సగం వరకూ ధ్వంసమైంది.