sonykongara Posted April 20, 2019 Share Posted April 20, 2019 అప్పుడు ఒకడు ఉండేవాడు . ధరణికోట సామ్రాజ్యాన్ని అమరావతి రాజధాని గా చేసుకొని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పాలించాడు అని పుస్తకాల్లో చదువు కొన్నాం. ఆయన జన్మదినం 20th ఏప్రిల్ 1761.ఆయన పాలన స్వర్ణయుగం. ధరణికోట సామ్రాజ్యాన్ని ధాన్య కటకం అని కూడా పిలిచే వారు.ఇలా ఆ గొప్ప వ్యక్తి గురించి చరిత్రలో ఎలా లిఖించబడినదో చూసాము మనం. కట్ చేస్తే 2050 వ సంవత్సరం లో బహుశా నా మనవడి పోస్ట్ ఇలా ఉండవచ్చు.అప్పట్లో ఒకరు ఉండేవారు.నారా చంద్రబాబు నాయుడు అని ఒక సీఎం దార్శనికత వలన ఈ రివర్ ఫ్రంట్ సిటీ లో , world's best living city lo బ్రతుకు తున్న. మా తాత గారు చెప్పేవారు ఆయన గురించి .ఈ రోజు ప్రాక్టికల్ గా చూస్తున్నా అని.చరిత్ర ను చింపగలరు గానీ మార్చలేరు . ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో చూడండి.పునర్జన్మ లు ఉంటాయేమో అనిపించేలా ఆ అమరావతి ను పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి జన్మ దినం ఏప్రిల్ 20,1761 అయితే, ఈ అమరావతి సృష్టికర్త జన్మదినం ఏప్రిల్ 20,1950. ఆ వేంకటాద్రి నాయుడు గారే ఈ చంద్ర బాబు నాయుడు గారి రూపం లో వచ్చి అమరావతి నీ పునర్నిర్మాణం చేస్తున్నారు అని భావిస్తున్న. జోహార్ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు. జయహో నారా చంద్రబాబు నాయుడు గారు. Srinivasa Rao Vallabhaneni ✍ 88 Share Link to comment Share on other sites More sharing options...
KingV Posted April 20, 2019 Share Posted April 20, 2019 Super post... Link to comment Share on other sites More sharing options...
KING007 Posted April 20, 2019 Share Posted April 20, 2019 👌👌👌👌 Link to comment Share on other sites More sharing options...
vinayak Posted April 20, 2019 Share Posted April 20, 2019 1 hour ago, KingV said: Super post... KINGV aa vamsam nunchi vachinavadivegaaa Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.