Saichandra Posted January 28, 2019 Share Posted January 28, 2019 డ్వాక్రా సంఘాల మహిళలకు ‘పసుపు- కుంకుమ’ కింద రూ.10వేలను మూడు విడతలుగా చెక్కుల రూపంలో అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలివిడతకు సంబంధించి రాయలసీమ జిల్లాల చెక్కులు అమరావతి నుంచి సోమవారం అనంతపురానికి చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి జిల్లాలోని 70,857 గ్రూపులకు సంబంధించిన 2,12,571 చెక్కులను చిత్తూరుకు తీసు కొస్తారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో డ్వాక్రా సంఘాలకు వీటిని పంపిణీ చేయడానికి జిల్లా యం త్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీనిపై మంగళ వారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమా వేశాలు జరగనున్నాయి. కాగా, డ్వాక్రా సంఘ సభ్యుల బ్యాంకు ఖాతాల సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. బ్యాంకు ఖాతాలు పక్కాగా ఉంటే నగదు నేరుగా వారి ఖాతాకే జమవుతుందని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted January 28, 2019 Share Posted January 28, 2019 Excellent Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.