kanagalakiran Posted June 28, 2017 Posted June 28, 2017 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే హైదరాబాద్: ఎపీఎన్జీవో భవనం అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎపీఎన్జీవో భవనాన్ని తమకు అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ఉత్తర్వులపై 8 వారాల పాటు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.