sonykongara Posted January 14, 2016 Share Posted January 14, 2016 పుణె స్టూడెంట్ పార్లమెంట్ అవార్డు హైదరాబాద్, జనవరి 13 : దేశంలో ఆదర్శ సీఎంగా ఏపీ సీఎం చంద్రబాబును పుణేలోని మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ఆరో స్టూడెంట్ పార్లమెంట్ ప్రకటించింది. నవ్యాంధ్ర ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నందున బాబును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు టీడీపీ తెలిపింది. ఈ సందర్భంగా బాబును టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్, గాంధీ, ప్రకాశ గౌడ్, నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, పెద్దిరెడ్డి బుధవారం పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.