Jump to content

Thagina Nyayam: NBK


Ramesh39

Recommended Posts

నల్గొండ, ఏప్రిల్ 7 : టీడీపీ , బీజేపీ పార్టీల పొత్తు వల్ల నష్టపోయిన వారికి తగిన న్యాయం జరుగుతుందని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా స్పష్టం కాలేదని ఆయన చెప్పారు. లెజెండ్ సినిమా విజయోత్సవ ర్యాలీలో భాగంగా సోమవారం ఉదయం బాలయ్య యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యను చేసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

 

statement :super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...