Jump to content

Matapudi gaariki manta


AbbaiG

Recommended Posts

వైసీపీలో దొంగలు పడ్డారు: జూపూడి ప్రభాకర్

గుంటూరు, మే 25: 'వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో దొంగలుపడ్డారు' అని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ' మేం మాత్రమే గెలిస్తే చాలు అనుకునే నేతలు పార్టీలో ఎక్కువయ్యారు' అని ఆయన అన్నారు.

పార్టీలో ఫ్లెక్లీల బ్యాచ్ ఎక్కువైంది. ప్రాంతాల సరిహద్దులు కూడా తెలియని నేతలు ఫ్లెక్సీలతో ప్రచారాలు చేసుకుని గొప్ప నాయకుల్లా ఫీలవుతున్నారు అని జూపూడి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అర్థం చేసుకోలేని నేతలు పార్టీలో ఎక్కువయ్యారని ఆయన అన్నారు. వీటన్నింటిని పార్టీ సవరించుకోకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

 

:rofl:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...