https://youtu.be/BkeH4yCMmrc
హైదరాబాద్: ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు నాలుగో తేదీన కోర్టులో హాజరుకావాలని జగన్తో పాటు విజయసాయి రెడ్డి, శ్రీనివాసులకు సమన్లు పంపింది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు జగన్కు సమన్లు జారీ చేశారు