Jump to content

CBN laanti vaallu ekkada vunna prajalaku laabhamey


Cyclist

Recommended Posts

ఓబుళాపురం మైనింగ్‌ గనుల రీ సర్వేకు సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు తవ్వకాలు ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా పడింది. ఈ నెల 26 నుంచి ఓఎంసీ మొదటి గని సర్వే ప్రారంభించాలని, రెండు వారాల్లో తాత్కాలిక నివేదిక ఇవ్వాలని ఓఎంసీకి సుప్రీం కోర్టు తెలిపింది. విడతల వారిగా ఓఎంసీ గనుల సరిహద్దు ప్రాంతాల్లో సర్వే జరపాలని సుప్రీం సూచించడంతో ముందుకు ఓబుళాపురంలోని 68.5 హెక్టార్లలో తొలిసర్వే జరపనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...