Raaz@NBK Posted February 22, 2022 Share Posted February 22, 2022 బాబ్లీ కలిపింది అందరినీ 2005 సంవత్సరంలో దాదాపు 17 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి వెళ్ళిన నాటి తెలుగుదేశం నాయకులపై కేసు నమోదు చేశారు అప్పటి నుంచి అది విచారణ జరుగుతూ వచ్చి నేడు (22,ఫిబ్రవరి,2022) ఆ కేసును న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. కేసులో వున్న మాజీ మంత్రులు శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ గారు,శ్రీ నాగం జనార్ధన్ రెడ్డి,ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు,మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,మాజీ మంత్రులు శ్రీ వేణుగోపాల చారి గారు,శ్రీ కడియం శ్రీహరి గారు,శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారు,వేం నరేందర్ రెడ్డి గారు,చాడ సురేష్ రెడ్డి,మారుతి గారు,బొడ్డు వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 22, 2022 Author Share Posted February 22, 2022 "బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర ధర్నా కేసు కొట్టివేత – చంద్రబాబు సహా 23 మంది నేతలపై కేసు కొట్టివేత" ఇందుములంగా యావత్ PaytmBatch బులుగుబడుద్దాయిలు కి చెప్పేది ఏంటి చంద్రబాబు గారి మీద ఒక్కటంటే ఒక్క కేస్ కూడా లేదు. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted February 22, 2022 Share Posted February 22, 2022 Appatlo veellantha TG TDP legends. They have lost glory along with TDP. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.