Siddhugwotham Posted July 31, 2020 Share Posted July 31, 2020 Vadala bommali... ఢిల్లీ... హైకోర్టు తీర్పు పై స్టే విధించాలని ఏపీ దాఖలు చేసిన పిటీషన్ లో రిప్లయ్ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేష్. న్యాయవ్యవస్థ పై వైసీపీ కార్యకర్తలు,నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పై పిటిషన్ దాఖలు చేయాలని హరీష్ సాల్వే ను కోరిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,ఎమ్మెల్యే అంబటి ,వ్యాఖ్యలను కూడా పిటిషన్ లో పేర్కొన్న నిమ్మగడ్డ. ఆగస్టు 5న సుప్రీంకోర్టులో విచారణ. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఆగడలను పిటిషన్ లో పొందుపరిచిన నిమ్మగడ్డ రమేష్. హై కోర్ట్ తీర్పు పై నిమ్మగడ్డ వ్యవహారంలో హై కోర్ట్ తీర్పును వైసీపీ నేతలు తీవ్రంగా తప్పు బట్టారని పేర్కొన్న రమేశ్ కుమార్ కులం పేరుతో న్యాయమూర్తులను దూషించారన్న రమేశ్ కుమార్. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని కూడా న్యాయస్థానాలను కించపరిచే విదంగా మాట్లాడారనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన రమేశ్ కుమార్ హైకోర్టు ఔన్నత్యాన్ని దిగజార్చేవిదంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రవర్తించారు. న్యాయ మూర్తులను దూషించిన వారి పై కేసులు పెట్టాలని హైకోర్టు సూచించిన పోలీస్ వ్యవస్థ స్పందించడం లేదు. కోవిడ్ పేషెంట్స్ లతో న్యాయమూర్తులను బంధించాలని సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన రమేశ్ కుమార్ గత విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బబ్దే దృష్టికి వైసిపి కార్యకర్తల ఆగడాలను తెచ్చిన హరీశ్ సాల్వే Link to comment Share on other sites More sharing options...
Sinna.Sinna Posted July 31, 2020 Share Posted July 31, 2020 Eedu magadu... bt inko 4yrs term unte bagundedi.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.