Anil013 Posted May 2, 2020 Share Posted May 2, 2020 మైరా మీడియా అధినేత రవి, అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి చెంగల్రాయుడు ప్రకటించారు. వారి విడుదల కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇదే విషయమై ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. మీడియాపై ఉక్కుపాదం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గతంలో మీడియా విషయంలో ఇలాగే వ్యవహరించిన ఇందిరాగాంధీ.. రాజ్నారాయణ్ చేతిలో ఓడిపోయారని గుర్తు చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు చెప్పారు. నెల్లూరు కలెక్టర్, ఎస్పీలపై ఎమ్మెల్యే దారుణంగా మాట్లాడారని, ఆ విధానం సరికాదని చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted May 2, 2020 Share Posted May 2, 2020 😡 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.