swas Posted June 13, 2016 Share Posted June 13, 2016 కేసీఆర్ వైఖరిని ఎండగడతామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, పరిహారం చెల్లింపుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.