Jump to content

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి ఎంపీ మురళీమోహన్‌


Recommended Posts

దిల్లీ: సినీనటుడు, తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని తెదేపా ఎంపీ మురళీమోహన్‌ లోక్‌సభలో గళమెత్తారు. ఎన్టీఆర్‌ సినీనటుడిగా పార్టీ స్థాపించి అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని... వినూత్న రీతిలో ప్రజలకు సేవలు అందించే పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. దేశానికి గర్వకారణమైన ఎన్టీఆర్‌కు మరణానంతరమైనా భారతరత్న ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...