Jump to content

Idhi Lekka good strategy by TDP


Cyclist

Recommended Posts

ప్రత్తిపాడులో రీపోలింగ్‌కు టీడీపీ డిమాండ్‌

 

గుంటూరు : ప్రత్తిపాడులో రీపోలింగ్‌కు టీడీపీ డిమాండ్‌ చేసింది. ఇక్కడ అధికార కాంగ్రెస్‌, వైకాపాలు అక్రమాలకు పాల్పడ్డాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈమేరకు వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తిరిగి పోలింగ్‌ నిర్వహించాలని కోరారు.

Link to comment
Share on other sites

వైకాపా అభ్యర్థిపై టీడీపీ ఫిర్యాదు

 

అనంత : అనంతపురంలో వైకాపా అభ్యర్థిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిన సదరు అభ్యర్థిపై చర్య తీసుకోవాలని టీడీపీ కోరింది.

Link to comment
Share on other sites

ఉప ఎన్నికల్లో ఒంటిగంట సమయానికి నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆళ్లగడ్డలో 51, రాయదుర్గంలో 51, అనంతపురంలో 39, ఒంగోలులో 51, పాయకరావుపేటలో 52, ఎమ్మిగనూరులో 49.95, పరకాలలో 35, నరసన్నపేటలో 45.4, ప్రత్తిపాడులో 48 శాతం పోలింగ్‌ నమోదైంది. మాచర్లలో అత్యధికంగా 55 శాతం నమోదైంది.

Link to comment
Share on other sites

సెజ్‌ బాధితుల ఎన్నికల బహిష్కరణ

 

నెల్లూరు : సెజ్‌ బాధితులు ఇక్కడ ఎన్నికలను బహిష్కరించారు. సెజ్‌ల కోసం తీసుకున్న భూములను వెనక్కి తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...