Jump to content

ఆదిలాబాద్‌ జిల్లాలో వింత సంఘటన !


Recommended Posts

wonder.JPG

 

* పాలు తాగిన నంది విగ్రహం

* శివుడి మహిమేనంటున్న భక్తులు

 

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం ఖోడద్‌లోని ఆలయంలో నంది విగ్రహం పాలు తాగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తొలి ఏకాదశి రోజున భక్తులు శివునితో పాటు నందికి పాలతో అభిషేకించారు. నందికి అభిషేకించిన పాలు ఆవిరైపోయాయి. మరోసారి చెంచాతో పాలు పట్టగా పూర్తిగా ఇంకిపోయాయి. ఏకాదశి రోజున ఈ ఘటన జరగడంతో పరమశివుడు అనుగ్రహించాడని భక్తులు భావిస్తున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్యూ కట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...