-
Posts
68,264 -
Joined
-
Last visited
-
Days Won
92
Everything posted by sonykongara
-
-
External aided projects kinda world bank, JICA, ADB,AIIB veetinunchi loans ippistaru. Dantlo 90% central government pay chestadi, 10% state government pay cheyyali, adhi kuda 30 years taravata pay cheyyali, interest kuda 0.40% ala untadhi , CBN 2014 lo kuda oka 5k ki JICA ki oka mata cheppandi ani modi ni adigadu appudu manalani deka ledu. ippudu ayyindi.
-
CBN promoted list of AP industries
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
అనంతపురంలో ఎయిర్బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! By swathy 3 hours ago 1 helicopter assembly unit at Anantapur బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లా రాత పూర్తి స్థాయిలో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కియా ప్లాంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత మరోసారి ప్రజలు అలాంటి పరిస్థితి రానివ్వబోమని భరోసా ఇస్తూ ఇచ్చిన తీర్పుతో మరోసారి గత ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నయి. తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ సంస్థ భారతదేశంలో హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ఎనిమది ప్రదేశాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో ఏపీ కూడా ఉంది. త్వరలో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటామని ఎయిర్ బస్ ప్రకటించింది. ఎంపిక చేసిన చోట ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆఖర్లో భూమి పూజ నిర్వహించనున్నారు. 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్బస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎయిర్ బస్ ఎనిమిది చోట్ల పరిశీలన జరుపుతోంది కానీ… గతంలోనే ఈ విషయంలో ఏపీతో చర్చలు జరిపింది. 2015-16 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఎయిర్బస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. పాలసముద్రం వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్బస్ ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేయటంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమయింది. అనంతపురానికి 80 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలసముద్రం వద్ద భూమిని ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉండటం.. ఎక్కువగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక ఫ్రెండ్లీ విధానంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీగా ఉండటంతో ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ ఏపీ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Read more at telugu360.com: అనంతపురంలో ఎయిర్బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! - https://www.telugu360.com/te/airbus-assembly-plant-in-anantapur/ -
EAP krindha loan 90 % central govt ne pay chesthundi adi kuda 30 years taruvtha eppudo pay cheyyali manchide kada.
-
CBN adgindi kuda ade le last time JICA nundi 10 k ippichandi ani adigadu, emi ledu WB nundi maname try chesamu adi baga late ayyindi adi kuda rala.
-
CBN promoted list of AP industries
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
nenu hyd ane pettanu -
Jai Amaravati Jai Andhra Pradesh
-
మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్: డీజీపీ
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
10 days munde chuttu cctv camera lu aperu anta govt emi pikutundo, intelligence anedi emi ledu govt lo -
మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్: డీజీపీ
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
adagal dastram ane book unatyai avi british india nundi vasthunnayi vatilo bhumla charitra maps unatayi -
CBN promoted list of AP industries
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
CBN promoted list of AP industries
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
AP DGP: మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్: డీజీపీ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్గా అనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. Updated : 22 Jul 2024 19:07 IST మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్గా అనిపిస్తోందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్గా భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలింది. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించాం. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశాం. కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై మంగళవారం లేదా బుధవారం నిర్ణయం తీసుకుంటాం. యాక్సిడెంట్ కాదు.. కుట్రో కాదో విచారణలో తేలుస్తాం’’ అని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందన్న ఆయన.. పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. రన్నింగ్ ఫైల్స్ దగ్ధమయ్యాయి: కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రన్నింగ్ ఫైల్స్ దగ్ధమైనట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయన్నారు. ఈ 25 అంశాల్లో చుక్కల భూములు, నిషేధిత భూములు ఉన్నట్లు తెలిపారు. కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఘటన ఎలా జరిగిందనేది తేలాల్సి ఉందని చెప్పారు.
-
-
-
-