Jump to content

sonykongara

Members
  • Content Count

    64,505
  • Joined

  • Last visited

  • Days Won

    83

Everything posted by sonykongara

  1. ఇక మేడిన్‌ ఏపీ! 11-02-2019 02:42:22 మేకిన్‌ ఇండియా నినాదం మారింది టీవీ ప్యానళ్ల తయారీ ఇక్కడే మొబైళ్ల ఉత్పత్తిలో ఏపీ వాటా 26% ఎఫ్‌డీఐల్లో నాలుగో స్థానం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కార్బన్‌ మొబైల్స్‌ యూనిట్‌ ప్రారంభం మరో పది పరిశ్రమలకు భూమిపూజ తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల నాలుగేళ్లలోనే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపైంది. 2014లో రాష్ట్రం నుంచి మొబైల్స్‌ తయారీ అన్న మాటే లేదు. ఇప్ప
  2. రాష్ట్రం ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుంది: లోకేశ్‌ తిరుపతి: నాలుగున్నరేళ్ల క్రితం మొబైల్‌ తయారీలో ఆంధ్రప్రదేశ్‌ వాటా సున్నా అని ప్రస్తుతం ఏ మొబైల్‌ చూసినా మేడ్‌ ఇన్‌ ఏపీ అని కనిపిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారుతోందన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ క్లస్టర్(ఏఎంసీ)-1 ఏర్పాటైన కార్బన్‌ మొబైల్స్‌ తయారీ కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని సిలికాన్‌ సిటీగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇప్పటి
  3. 13న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన 10-02-2019 07:04:20 విజయనగరం: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో కీలక అడుగు పడబోతోంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులకు సమాచారం రావడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభాస్థలి, హెలిపాడ్‌ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై డీఆర్‌వో వెంకట్రావు శనివారం మధ్యాహ్నం అధికారులతో సమీక్షించారు.
  4. తిరుపతిలో మరో పది ఎలక్ట్రానిక్‌ కంపెనీలు నేడు భూమి పూజ చేయనున్న లోకేశ్‌ ఈనాడు, అమరావతి: తిరుపతి రేణిగుంటలోగల ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌-1, 2లో ఆదివారం పది కంపెనీలకు ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేయడంతో పాటు మరో కంపెనీని ప్రాంభించనున్నారు. మొత్తం రూ.1,462.80 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీలతో 7,088 మందికి ఉపాధి లభించనుంది. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటైన వోల్టాస్‌ రాష్ట్రంలో మొదటి సారి రూ.653 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. డిక్సన్‌ తన రెండో ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. రూ.80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు కల్పించే మొ
  5. తిరుపతి శ్రీకాళహస్తి-నాయుడుపేట రోడ్డులో రూ.136.72 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మేజెస్ (MAGES) సంసిద్ధం. రెండు దశలలో మెడికల్ డివైసెస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు. తొలిదశలో 100 ఎకరాలు, రెండవ దశలో 100 ఎకరాలు కలిపి మొత్తం 200 ఎకరాలు అందించేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రాధమికంగా నిర్ణయం. 8 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
  6. N Chandrababu Naidu‏Verified account @ncbn 4m4 minutes ago ధనిక రాష్ట్రాల్లో కూడా ఇన్ని గృహాలు నిర్మించలేదు. ఇళ్లే కాదు.. రూ.375 కోట్లతో 1,630 కి.మీ మేర సీసీరోడ్లు వేశాం. 320 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించాం. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద 1.43 లక్షల మందికి లబ్ది చేకూర్చాం. #NTRHousing
  7. N Chandrababu Naidu‏Verified account @ncbn 3m3 minutes ago నేడు 4 లక్షల గృహ ప్రవేశాలు చేశాం. ఇళ్లలోకి వెళ్తోన్న పేదల ఆనందోత్సాహం చూస్తుంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగల ధైర్యం వస్తోంది. మొత్తం రూ.80 వేల కోట్లతో 30 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 8.70 లక్షల ఇళ్లను పూర్తి చేశాం, మిగిలినవి త్వరలోనే పూర్తి చేస్తాం. #NTRHousing
  8. Beautiful aerial visual of #NTRHousing at Mandapeta
×
×
  • Create New...