Jump to content

sonykongara

Members
  • Content Count

    64,505
  • Joined

  • Last visited

  • Days Won

    83

Everything posted by sonykongara

  1. ఘన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు 18-02-2019 08:37:55 డిప్యూటీ సీఎం చినరాజప్ప అట్టహాసంగా ప్రారంభమైన కొండవీడు ఉత్సవాలు హాజరైన మంత్రులు సోమిరెడ్డి, ప్రత్తిపాటి కొండవీడు కోట (యడ్లపాడు): శతాబ్దాల ఘనచరిత్రకు కొండవీడుకోట నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నదని డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండవీడుకోట ఉత్సవాలను ఆదివారం సాయంత్రం చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 700 సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిన కొండవీడు కోటను ప్రప
  2. కొండవీడు పూర్వ వైభవానికి కృషి ఉత్సవాలను వేడుకగా ప్రారంభించిన మంత్రులు ఈనాడు డిజిటల్‌-గుంటూరు, యడ్లపాడు-న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కొండవీడు కోటను సందర్శించి అలనాటి చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధానిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవిరళ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇందులో భాగంగానే ప్రతి ప్రాంతంలోనూ పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో రెండు రోజుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హోంమంత్రి
  3. పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట ఫిరంగిపురం గ్రామీణం న్యూస్‌టుడే: యడ్లపాడు మండలంలోని కొండవీడు కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి పుల్లారావు అన్నారు. ఈనెల 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కొండవీడు కోట ఉత్సవాల్లో భాగంగా ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడుకోట అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు చెప్పారు. కొండవీడుకోటతో పాటు, ఫిరంగిపురంలోని కార్మెల్‌మాత ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి, స్పీకర్‌ క
  4. సందడే సందడి నేటి నుంచి రెండ్రోజులపాటు కొండవీడు ఉత్సవాలు ముగింపునకు ముఖ్యమంత్రి హాజరు ఈనాడు, గుంటూరు కొండవీటి కోట.. తెలుగువారి ప్రాభవానికి నిలువెత్తు దర్పణం. రెడ్డిరాజుల పాలనలో ఓ వెలుగు వెలిగిన చారిత్రక నిర్మాణం. నవ్యాంధ్రలోనూ కొత్త కళ సంతరించుకుంటోంది. చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతిపరంగా పర్యటకులను కట్టిపడేసే అందాలకు నిలయంగా ఉండడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తోంది. రాజధాని అమరావతి నగరానికి సమీపాన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో ఇది ఉండడంతో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది. దీని వైభవాన్ని చాటి చెప్పేందుకు ఆది, సోమవారాల్లో కొండవీడు ఉత్సవాలను
  5. బృహత్తర ప్రణాళిక 16-02-2019 09:21:26 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా దుర్గగుడి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ... ‘ప్రసాద్‌’ స్కీం కింద కేంద్ర నిధులకు డీపీఆర్‌ సిద్ధం (విజయవాడ, ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మ స్వయంభువుగా వెలిసిన ఇంద్రకీలాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అమలుచేస్తున్న పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్‌ అండ్‌ స్పిరుచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌ (పీఆర్‌ఏఎస్‌ఏడీ) ద్వారా పొందేందుకు
  6. గుంటూరులో.. వైరాలజీ ల్యాబ్‌ 16-02-2019 09:15:39 ల్యాబ్‌ పనులు ప్రారంభం రూ.6.50 కోట్లతో నిర్మాణం ఎనిమిది నెలల్లో అందుబాటులోకి.. గుంటూరు(మెడికల్‌): ప్రస్తుత సీజన్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభణతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏపీలో పలు జిల్లాల్లో ఈ ఇన్‌ఫ్లూయోంజ వ్యాధికి పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ స్ట్రెయిన్‌ మారిందని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ప్రబలిన స్వైన్‌ఫ్లూకు వైరస్‌ హెచ్‌1 ఎన్‌1 వైరస్సా? లేక హెచ్‌3 ఎన్‌2 వైరస్‌ రకమా? అని నిర్ధారించేందుకు తగిన ప్రయోగశాలలు నవ్యాంధ్ర
  7. కొండవీడు చరిత్ర అందరికీ తెలిసేలా ఉత్సవాలు పేటలో వైభవంగా శోభాయాత్ర 18న ముఖ్యమంత్రి చంద్రబాబు రాక చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : కొండవీడు చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యడ్లపాడు మండలం కొండవీడులో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలకు ముందుగా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం విద్యార్థులతో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. దీనిలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో రెండు రోజులు ఆనందంగా గడిపేందుకు
  8. డేటా @ఏపీ 15-02-2019 01:43:51 70 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు 150 ఎకరాల విస్తీర్ణంలో 5 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా ప్రపంచంలోనే మొదటి ఎకో ఫ్రెండ్లీ సెంటర్‌ అట్టహాసంగా రుషికొండలో భూమిపూజ డేటా కోసం ఎవరైనా విశాఖ రావాల్సిందే సైబరాబాద్‌ తరహాలో ‘క్లౌడ్‌ సిటీ’ ఏపీ మరో ఇన్నోవేషన్‌ వ్యాలీ: చంద్రబాబు విశాఖపట్నం, ఫిబ్రవరి 14(ఆంద్రజ్యోతి): సమాచార సాంకేతిక రంగం మరింత విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో సంపదక
  9. Naidu inaugurates Millennium Tower I in Vizag Special Correspondent VISAKHAPATNAM, February 15, 2019 00:33 IST Updated: February 15, 2019 00:33 IST Share Article 28 0 PRINT A A A A landmark: A view of the Millennium Tower that was inaugurated by Chief Minister N. Chandrababu Naidu in Visakhapatnam on Thursday. | Photo Credit: K_R_DEEPAK Spread over four acres, the ₹145-crore facility h
  10. విశాఖలో క్లౌడ్‌ సిటీ 1350 ఎకరాల కేటాయింపు అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన మిలీనియం టవర్‌ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకూ శ్రీకారం ఈనాడు - విశాఖపట్నం విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. గురువారం కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్క్‌లకు మంత్రులు నారా లోకేష్‌, గంటాశ్రీనివాసరావు, కిడారి శ్రావణ్‌కుమార్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అదానీ
  11. గోదావరి - పెన్నా అనుసంధాన పనుల ప్రారంభం పంపుహౌస్‌ పనులకు శ్రీకారం చుట్టిన మేఘా సంస్థ ఈనాడు, అమరావతి: నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా క్రోసూరు వద్ద మూడో పంపుహౌస్‌ నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మంగళవారం మట్టి తవ్వకం పనులు చేపట్టింది. తొలి దశ పనులను జలవనరుల శాఖ రెండు ప్యాకేజీలుగా చేపట్టింది. తొలుత గోదావరి వరద నీటిని పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజికి తరలిస్తారు. ఈ నీటిలో దాదాపు 73 టీఎంసీలను 120 రోజుల్లో ఎత్తిపో
×
×
  • Create New...