Jump to content

అనుకున్నట్టే అవుతోంది


rajanani

Recommended Posts

ఆంధ్రజ్యోతి

  అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తల అరెస్ట్

విజయనగరం: రామతీర్థం ఘటనలో పలువురు టీడీపీ నేతలు అరెస్ట్‌‌ అయ్యారు. అర్థరాత్రి నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబు పోలీసుల అదుపులో ఉన్నారు. నేరం అంగీకరించాలని టీడీపీ నేతలపై... పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.

Link to comment
Share on other sites

45 minutes ago, ramntr said:

Emayyindi... 

పైన న్యూస్ లో ఉంది కదా. విగ్రహం పగలగొట్టిన కేస్ లో టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి నేరం ఒప్పుకోమని బెదిరిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...