Jump to content

ఆ పాటలో అంత 'ఖలేజా' లేదు.. మళ్లీ ట్యూన్ చేయండి


Jag@NTR

Recommended Posts

ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ఖలేజా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. అయితే ఓ పాట చిత్రీకరణ విషయంలో మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ రాజీ పడటం లేదు. సిట్యువేషన్‌కు తగ్గట్లుగా ట్యూన్ రాలేదని సంగీత దర్శకుడు మణిశర్మకు మళ్లీ మళ్లీ పనిపెడుతున్నట్లు భోగట్టా.మహేశ్ బాబు చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకుని తెరకెక్కించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి నిర్మాతలు సి. కల్యాణ్, సింగనమల రమేష్‌లు. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు

 

Hero lone KHALEJA ledu...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...