Jump to content

అనాసాగరంలో అయోమయం Gaadu


Cyclist

Recommended Posts

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి పర్యటన అనాసాగరంవాసులకు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించకపోవటం వారికి నిరాశ కలిగించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పటం తప్ప, పార్టీ తరఫున సహాయం ప్రకటించకుండానే చిరంజీవి వెళ్లిపోయారు. అనాసాగరానికి చెందిన 11 మంది ఇటీవల కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

 

చిరంజీవి గ్రామ పర్యటన గందరగోళంగా సాగింది. నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం, ముందుండి నడిపించే వారే కొరవడటంతో ఎవరింటికి వెళ్లాలో, ఎవరిని పరామర్శించాలో తెలియక చిరంజీవి అయోమయంలో పడ్డారు. నాయకులు ఓ వైపు వెళ్దామని చెబుతుండగా, పోలీసులు మరో వైపు రావాల్సిందిగా కోరారు.

Link to comment
Share on other sites

ముందుండి నడిపించే వారే కొరవడటంతో ఎవరింటికి వెళ్లాలో, ఎవరిని పరామర్శించాలో తెలియక చిరంజీవి అయోమయంలో పడ్డారు.

 

Party lo kuda sirio faristiti ante :hitwithrock:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...