Jump to content

మాట్లాడాల్సిన పుడింగు పెద్దిరెడ్డి మౌనం


Cyclist

Recommended Posts

Image

ఏకగ్రీవాలైన పంచాయితీలకు వైకాపా ప్రకటించింది 5 లక్షల నుండి 20 లక్షల వరకు నజరానాలు.

అది చూసి వేలంపాటలు జరిగాయి చాలా చోట్ల.

అధికార వైకాపా వేధింపులు ఎందుకు అని సర్దుకొన్నారు చాలా చోట్ల.

అవేవీ కుదరక నిలబడి వీరోచితంగా ఖర్చుపెట్టి, గెలిచారు మరికొన్ని చోట్ల.

కొత్త ప్రెసిడెంటులకు జగన్ రెడ్డి ఝలక్ ఇచ్చాడు. ఏకగ్రీవ పంచాయితీలకు, ఇస్తానన్న ప్రటించిన నజరానాలు నామం పెట్టారు. పైగా వచ్చే నిధులు అటే మాయం చేశాడు.

ఖంగుతిని, ఎప్పుడూ లేని విధంగా.. ప్రెసిడెంటులు బిక్షాటన మొదలెట్టారు.

మాట్లాడాల్సిన ఎన్నికల పుడింగు పెద్దిరెడ్డి మౌనం దాల్చాడు. బిక్షాటన తీవ్రతరం అయ్యింది. వైకాపా ప్రెసిడెంటులే ఎక్కువ. వారే ఉమ్మేస్తుంటే.. ఊర్లల్లోకి తలెత్తుకొని రాలేకపోతున్నారు వైకాపా నాయకులు.

అదో జగత్తైన తాడేపల్లికి ఇది తెలిసినా.. తేలు కుట్టిన దొంగ లెక్క, గప్ చుప్ అయ్యింది. #చాకిరేవు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...