Jump to content

jagan gadi jivitam


krish_adurs

Recommended Posts

హైదరాబాద్, డిసెంబర్ 5 : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత సెక్యూరిటీ గార్డునే టేబుల్‌లా ఉపయోగించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పశ్చిమగోదవారి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ నర్సాపురంలో ఓ పంట పొలాల్లోకి దిగి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.


ఈ క్రమంలో సొంత మీడియా మైక్‌ను ఉంచేందుకు టేబుల్ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డును టేబుల్లా వాడుకున్నారు. ఊతంగా నిలబడటం కోసం సెక్యూరిటీ గార్డును జగన్ వంగోబెట్టారు. జగన్ మాట్లాడుతున్నంత సేపు సెక్యురిటీగార్డును టేబుల్‌లా ఉపయోగించుకున్నారు. సెక్యూరిటీగార్డు వీపుపై వైఎస్ జగన్ మైక్‌పెట్టి మీడియాతో మాట్లాడారు.


 

 


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...