Jump to content

మడమ తిప్పని వంశం


Cyclist

Recommended Posts

ఓఎంసీ అక్రమమైనింగ్‌ కేసులో సీబీఐ వైఎస్సాఆర్‌ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సీబీఐ ఈ నోటీసుల్లో పేర్కొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో సీబీఐ బృందం జగన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. గాలితో జగన్‌కు ఉన్న వ్యాపార, వ్యక్తిగత సంబంధాలపై జగన్‌ను ప్రశ్నించనున్నారు. ఓఎంసీ, రెడ్‌గోల్డ్‌, ఆర్‌ఆర్‌ గ్లోబల్‌, జగతి పబ్లికేషన్స్‌ సంస్థలకు మధ్య సంబంధాలను బయటపెట్టేందుకు సీబీఐ విచారణ చేయనుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...