Jump to content

స్వామిగౌడ్ ki gnanodhayam


Cyclist

Recommended Posts

సకల జనుల సమ్మె ఉద్యోగుల సమ్మెగా మారిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె వల్ల నష్టపోయింది ఉద్యోగులేన్నారు. ఉద్యోగులు 750 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. ఉద్యోగులపై కేసు పెడితే ఉద్యోగాలు పోతాయన్నారు. రాజకీయ నేతలు ఉదయం వచ్చి రాస్తోరోకోలో పాల్గొని, సాయంత్రం వెళ్లి తమ వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. రాజకీయ నేతలు ఎవరూ ఏమీ నష్టపోలేదన్నారు.

Link to comment
Share on other sites

సకల జనుల సమ్మె ఉద్యోగుల సమ్మెగా మారిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె వల్ల నష్టపోయింది ఉద్యోగులేన్నారు. ఉద్యోగులు 750 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. ఉద్యోగులపై కేసు పెడితే ఉద్యోగాలు పోతాయన్నారు. రాజకీయ నేతలు ఉదయం వచ్చి రాస్తోరోకోలో పాల్గొని, సాయంత్రం వెళ్లి తమ వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. రాజకీయ నేతలు ఎవరూ ఏమీ నష్టపోలేదన్నారు.

 

ante vaallu zerolu ... veedu hero anna ardham ... prathee sanaasee herolamani feelaye vaade ...

 

750 kotlu nashtamochaayee ... saree ... mari aa lootunu evaadu teerustaadu ... vallanu udyogaalaku vellavodaani pillichina veedu istaada ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...